డైరెక్ష‌న్ ఆలోచ‌నలో యంగ్ హీరో....

  • IndiaGlitz, [Tuesday,March 27 2018]

అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, మెంట‌ల్ మ‌దిలో, నీది నాది ఒకే క‌థ సినిమాల్లో న‌టించిన త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు శ్రీవిష్ణు. నిజానికి అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన శ్రీవిష్ణు త‌దుప‌రి హీరోగా మారిన సంగ‌తి తెలిసిందే.

అయితే ద‌ర్శ‌కత్వంలో త‌న ప్ర‌తిభ‌ను చూపించుకోవ‌డానికి అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా ద‌ర్శ‌క‌త్వం చేస్తాన‌ని అంటున్నాడు. ప్ర‌స్తుతం న‌టుడిగానే ఉండాల‌నుకుంటున్నాన‌ని..మంచి క‌థ కుద‌ర‌గానే మెగాఫోన్ చేప‌డ‌తాన‌ని కూడా శ్రీవిష్ణు తెలియ‌జేశారు.

ప్ర‌స్తుతం శ్రీ విష్ణు వీర‌భోగ వసంత‌రాయులు అనే సినిమాతో పాటు తిప్ప‌రా మీసం అనే సినిమా చేస్తున్నాడు. మ‌రికొన్ని క‌థ‌లు వింటున్నాడు. 

More News

వెబ్ సిరీస్‌లో అమీర్ ఖాన్‌...

ప‌లు వివాదాల‌కు కేంద్ర బిందువుగా నిలిచిన ఓషో 1990లో క‌న్నుమూశారు.

సీనియ‌ర్ న‌టి జ‌యంతికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

ద‌క్షిణాది  తెర‌పై త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించిన న‌టీమ‌ణి జ‌యంతి.. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు లోన‌య్యారు. ప్ర‌స్తుతం వ‌య‌సు మీద‌ప‌డ‌టంతో జ‌యంతి బెంగుళూరులో ఉంటున్నారు.

సత్యదేవ్ - నందితాశ్వేత కాంబినేషన్ లో అభిషేక్ ఫిలిమ్స్ చిత్రం

త‌మిళ `చ‌తురంగ వేట్టై` ఎంత పెద్ద విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. ఆశ, అత్యాశ‌ల మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా

ఏప్రిల్ 6న గులేబకావళి

నృత్యదర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ఇండియన్ మైఖేల్‌జాక్సాన్‌గా పిలుచుకునే ప్రభుదేవాకు తెలుగునాట వున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని గులేబకావళి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాం.

అభిమానులు, అభిమానాన్ని ర‌క్తం దానం చేసి  చూపించారు: నిర్మాత అల్లు అర‌వింద్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు వేడుక‌లు నేడు (మంగ‌ళ‌వారం)  హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ లోని  చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో