కుర్ర వార‌సుల క‌ల‌యిక‌లో...?

  • IndiaGlitz, [Wednesday,July 25 2018]

సినిమా ఇండ‌స్ట్రీలో వార‌సుల రాక ఎక్కువ‌గా ఉంది. అయితే ఎలాంటి అండ లేకుండా వ‌చ్చి హీరోగా సెటిల్ అయిన విజ‌య్ దేవ‌ర కొండ‌.. ఇప్పుడు త‌న త‌మ్ముడు ఆనంద్‌ని ఇండ‌స్ట్రీలోకి తీసుకొస్తున్నాడు.

ఈ సినిమాలో ఆనంద్ స‌ర‌స‌న జీవితా రాజ‌శేఖ‌ర్ రెండో త‌న‌య శివాత్మిక రాజ‌శేఖ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 'దొర‌సాని' పేరుతో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రాన్ని డి.సురేశ్‌బాబు, మ‌ధుర శ్రీధ‌ర్‌, య‌ష్ రంగినేని నిర్మిస్తున్నారు. కె.వి.ఆర్‌.మ‌హేంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కనుంది.

More News

క‌మెడియ‌న్‌తో బ్రిటీష్ మోడ‌ల్‌...

'శంభో శంక‌ర‌' సినిమా త‌ర్వాత క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'డ్రైవ‌ర్ రాముడు'.

రైతుల కోసం హీరో ఏం చేశాడంటే....

హీరోల్లో సోష‌ల్ అవేర్‌నెస్ పెరుగుతుంది. వీలైనంత మంది తమ వంతుగా స‌మాజానికి స‌హ‌కారాన్ని అందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న సాక్ష్యం..27 న గ్రాండ్ రిలీజ్..!!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా జులై 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..

పవర్ ఫుల్ పోలీసు పాత్రలో విజయ్ ఆంటోని

నకిలి, డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు, యమన్, ఇంద్రసేన, కాశీ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ అంటోని. మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయమైన విజయ్ ఆంటోని...

అరుణ్ ఆదిత్ 'జిగేల్' తొలి షెడ్యూల్ పూర్తి

అరుణ్ ఆదిత్ నటిస్తున్న తాజా చిత్రం 'జిగేల్'. శ్రీ ఇందిరా కంబైన్స్ పతాకంపై అల్లం నాగార్జున నిర్మాణ సారధ్యంలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది.