రూమ‌ర్స్‌కు చెక్ పెట్టిన యువ ద‌ర్శ‌కుడు....

  • IndiaGlitz, [Wednesday,May 23 2018]

తొలి చిత్రం 'భ‌లే మంచి రోజు'తో మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య‌. త‌ర్వాత సుధీర్ బాబు, నారా రోహిత్‌, సందీప్‌కిష‌న్‌, ఆది సాయికుమార్ హీరోలుగా 'శ‌మంత‌క మ‌ణి' అనే సినిమాను డైరెక్ట్ చేశాడు.

ఇప్పుడు ఏకంగా నాగార్జున‌, నానిల‌తో అశ్వ‌నీద‌త్ నిర్మాణంలో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నాడు. ఈ సినిమా జాన్ గ‌ద్ద‌ర్ అనే హిందీ సినిమాకు రీమేక్ అని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో ఈ రూమ‌ర్స్‌కు చెక్ పెడుతూ శ్రీరామ్ ఆదిత్య ట్విట్ట‌ర్ ద్వారా స‌మాధానం ఇచ్చాడు. త‌ను డైరెక్ట్ చేస్తున్న మ‌ల్టీస్టార‌ర్ రీమేక్ కాద‌ని. కొత్త క‌థ‌తో చేస్తున్న సినిమా అని చెప్పుకొచ్చాడు శ్రీరామ్ ఆదిత్య‌.

More News

క‌ల్యాణ్ దేవ్ 'విజేత‌'

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ల్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై రాకేశ్ శ‌శి ద‌ర్శ‌క‌త్వంలో సాయి కొర్ర‌పాటి సినిమా తెర‌కెక్కుతోంది.

మ‌హేశ్ ప‌ల్ల‌వి టైటిల్‌గా...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా విడుదలైన 'భ‌ర‌త్ అనే నేను' సినిమాలోని వ‌చ్చాడ‌య్యో సామి... అనే సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

బాలీవుడ్ 'అర్జున్ రెడ్డి' జోడి ఈమె?

సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ 'అర్జున్ రెడ్డి'. 2017లో విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది.

రామ్ సినిమా ఆగిందా?

రామ్‌, ప్ర‌వీణ్ స‌త్తారు కాంబినేష‌న్‌లో ఓ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కాల్సిన సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లోనే ఆగిపోయింది.

ఎన్టీఆర్ చిత్రంలో ఈషా

ప్ర‌స్తుతం 'అ!', 'అమి తుమీ' వంటి చిత్రాల‌తో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది ఈషా రెబ్బా . ఈ అమ్మడుకి అదృష్టం త‌లుపు త‌ట్టింది.