ర‌వితేజ‌తో మ‌రోసారి..

  • IndiaGlitz, [Tuesday,June 26 2018]

'ట‌చ్ చేసి చూడు, నేల టిక్కెట్టు' చిత్రాల‌తో ఈ ఏడాది ప్ర‌థ‌మార్థంలో ప‌ల‌క‌రించిన మాస్ మహారాజ్ రవితేజ.. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోనీ' చేస్తున్నారు. ఇలియానా క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమా ప్ర‌స్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటోంది. విజ‌య ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమా తెర‌పైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌రువాత ర‌వితేజ మ‌రో రెండు చిత్రాల‌కు క‌మిట్ అయ్యారు.

వాటిలో ఒక‌టి సంతోష్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న 'తెరి' రీమేక్ కాగా.. మ‌రొక‌టి వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న చిత్రం. వి.ఐ.ఆనంద్ తెర‌కెక్కించ‌నున్న చిత్రంలో ర‌వితేజ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. కాగా.. ఈ సినిమాలో క‌థానాయిక‌గా మాళ‌విక శ‌ర్మ‌ని ఎంపిక చేశార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నేల‌టిక్కెట్టు సినిమాలో అల‌రించిన ర‌వితేజ‌, మాళవిక జోడీ మ‌రో సారి తెర‌పై సంద‌డి చేయ‌నుంద‌న్న‌మాట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డి కానున్నాయి.

More News

మ్యూజిక్ వీడియోలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌?

యువ క‌థానాయ‌కుల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి త‌ర్వాత ఈ క్రేజ్ మ‌రింత పెరిగింది.

త‌రుణ్ భాస్క‌ర్‌తో రానా?

రానా ద‌గ్గుబాటి ఇప్పుడు హ‌థీ మేరా సాథీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత వ‌స్తాదు కోడి రామ‌మూర్తి బ‌యోపిక్‌లో న‌టించ‌బోతున్నారు.

పెళ్లి ..కాబోయే భ‌ర్త గురించి రేణు కామెంట్‌?

ప‌వ‌న్ క‌ల్యాణ్ నుండి ఏడేళ్లు విడిగా కామ‌న్‌గా ఉంటున్న రేణు దేశాయ్ త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంది. రేణు రెండో పెళ్లి గురించి ప‌లువురు ప‌లు కామెంట్స్ విన‌ప‌డుతున్నాయి.

నా ల‌వ్‌స్టోరీ ప్ర‌తీ ఒక్క‌రికీ న‌చ్చుతుంది - హీరోయిన్ సోనాక్షి సింగ్ రావ‌త్

అశ్విని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై జి.ల‌క్ష్మి నిర్మాత‌గా.. శివగంగాధ‌ర్ డైర‌క్ష‌న్ లో మ‌హిధ‌ర్, సోనాక్షి సింగ్ రావ‌త్ ల‌ను తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ నిర్మించిన చిత్రం నా ల‌వ్ స్టోరీ.

సూప‌ర్‌స్టార్ గురించి ద‌ర్శ‌కుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో సినిమాలు చేయాల‌ని ద‌ర్శ‌కులంద‌రూ క‌ల‌లు కంటారు. కొంద‌రి ద‌ర్శ‌కుల‌కే ఆ క‌ల‌లు నేర‌వేరుతాయి.