గురువుతో క‌లిసి నిర్మాత‌గా...

  • IndiaGlitz, [Saturday,December 01 2018]

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ప‌లు సినిమాల‌ను నిర్మించాడు. త‌న శిష్యుల‌ను ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేశాడు. అయితే ఈయ‌న ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌ని శిష్యుల్లో ఒక‌డైన అజ‌య్ భూప‌తి తొలి చిత్రం 'ఆర్‌.ఎక్స్ 100'తో స‌క్సెస్ సాధించాడు.

ఇప్పుడు ఓ మ‌ల్టీస్టార‌ర్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నాడు. కాగా ఈయ‌న అప్పుడే నిర్మాత‌గా మారాడు. త‌న గురువు రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో క‌లిసి 'పోస్ట‌ర్‌' అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ విష‌యాన్ని రామ్‌గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా అనౌన్స్ చేశాడు. మ‌రి ఈ సినిమాను ఎవ‌రు డైరెక్ట్ చేస్తార‌నే విష‌యాన్ని చెప్ప‌లేదు. త్వ‌ర‌లోనే వ‌ర్మ వివ‌రాలు ప్ర‌క‌టిస్తారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

'2.0' ... ఓవ‌ర్ సీస్‌లో 1.5 మిలియ‌న్ మార్క్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన భారీ విజువల్‌ వండర్‌ '2.0'.

'య‌న్.టి.ఆర్‌' లో వెన్నెల కిషోర్‌

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయకుడు', 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు'

తొలి రోజునే రూ.110 కలెక్ట్‌ చేసిన '2.0'

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన భారీ విజువల్‌ వండర్‌ '2.0'.

'మ‌ణిక‌ర్ణిక‌' కు మ‌రో షాక్‌

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.

క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌తో నాని

ఒక్కొక్క డైరెక్ట‌ర్‌కు ఒక్కొక్క శైలి ఉంటుంది. అలాంటి కోవ‌లో అనిల్ రావిపూడి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్‌గా మంచి పేరునే సంపాదించుకున్నాడు. ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజాది గ్రేట్ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను