మ‌రో థ్రిల్ల‌ర్ చిత్రంతో...

  • IndiaGlitz, [Wednesday,September 19 2018]

మిత్ర‌న్‌.. రీసెంట్‌గా విశాల్ హీరోగా ఈ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన సస్పెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ఇరుంబు తిరై'(తెలుగులో అభిమ‌న్యుడు) రెండు భాష‌ల్లో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఇరుంబు తిరైకి సీక్వెల్ రూపొందుతుంద‌ని వార్త‌లు కూడా వినిపించాయి.

కానీ విశాల్ త‌న వ‌రుస క‌మిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నాడు. కాబ‌ట్టి మిత్ర‌న్ త‌న నెక్స్‌ట్ మూవీకి రంగం సిద్ధం చేసుకున్నాడు. థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో తెర‌కెక్క‌బోయే ఈ సినిమాలో శివ కార్తికేయ‌న్ హీరోగా న‌టించ‌నున్నాడ‌ట‌. ఈ చిత్రాన్ని 24 ఎ.ఎం.స్టూడియోస సంస్థ నిర్మించ‌నుంది. వ‌చ్చే ఏడాది ప్రారంభం నుండి సినిమా సెట్స్‌కు వెళ్ల‌నుంది.

More News

టైటిల్ మారింది...!

బావ మ‌రిది ఆయుశ్ శ‌ర్మ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ నిర్మించిన చిత్రం ' ల‌వ్‌రాత్రి'.

అఖిల్‌ - వెంకీ అట్లూరి చిత్రం పేరు 'Mr. మజ్ను'

యూత్‌కింగ్‌ అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌

అక్టోబర్ 5న 'బేవ‌ర్స్' విడుద‌ల‌

"ఆన‌లుగురు", "మీ శ్రేయాభిలాషి" లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో

హిందీలోకి విజ‌య్ దేవ‌ర‌కొండ‌

'పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత‌గోవిందం'...వ‌రుస విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో క్రేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

ఈ సినిమాను పెద్ద హిట్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నాను - సుకుమార్

సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం 'ఈ మాయ పేరేమిటో'.