మహేష్ మళ్లీ చేస్తాడా

  • IndiaGlitz, [Tuesday,August 11 2015]

గుణా టీమ్ వర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాత గుణశేఖర్ రుద్రమదేవి' పేరుతో తొలి హిస్టారికల్ త్రీడీ మూవీ నిర్మించాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 4న కానుంది. అయితే తెలుగు ఖ్యాతిని ప్రపంచనానికి చాటిన రాజుల్లో కాకతీయులు ఒకరు. వారిలో ప్రతాపరుద్రుడు సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని కొడుకు గణపతి దేవుడు, మనవరాలు రుద్రమదేవి. ప్రస్తుతం గుణశేఖర్ రుద్రమదేవి సినిమాని రూపొందించాడు.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం విడుదల కాకముందే గుణా టీమ్ వర్స్స్ బ్యానర్ పై ప్రతాపరుద్రుడు' అనే టైటిల్ రిజిష్టర్ చేయించారు. అలాగే సినిమా రుద్రమదేవికి సీక్వెల్ గా తెరకెక్కిస్తారని కూడా వార్తలు వినపడుతున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో మహేష్ బాబు ప్రతాపరుద్రుడుగా నటిస్తే బావుంటుందని అనుకుంటున్నాడట. మరి కథ విని మహేష్ బాబు అంగీకరిస్తాడో లేదో చూడాలి...

More News

'సైజ్ జీరో' రిలీజ్ డేట్

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’.

స్నేహకి కొడుకు...

సొగసరి కళ్లతో, అందమైన చిరునవ్వుతో హీరోయిన్ తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ స్నేహ

'సైజ్ జీరో' లోగో విడుద‌ల‌

ఎన్నో సూపర్ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మిస్తోన్న భారీ చిత్రం ‘సైజ్ జీరో’. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు.

మళ్లీ క్రేజీ కాంబినేషన్

‘అష్టాచమ్మా..సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. క్లాస్ కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

డేట్ లో మార్పు లేదంటున్నారు..

మాస్ మహారాజా రవితేజ్ హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘కిక్2’.