మహేష్ తో సినిమా నిర్మిస్తున్న డైరెక్టర్ ఎవరు...?

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత మహేష్ ఏ సినిమా చేయ‌నున్నార‌నే విష‌యం పై రోజుకో వార్త వ‌స్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం సినిమా త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ములతో సినిమా చేయ‌నున్నార‌ట‌. ఈ సినిమాకి సంబంధించి ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాని డైరెక్ట‌ర్ జ‌యంత్ నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. గతంలో జ‌యంత్, మ‌హేష్ తో క‌ల‌సి ట‌క్క‌రి దొంగ సినిమాని తెర‌కెక్కించారు. ఇప్పుడు డైరెక్ట‌ర్ గా కాకుండా నిర్మాత‌గా ఉంటూ..శేఖ‌ర్ క‌మ్ముల‌తో క‌ల‌సి మ‌హేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నార‌ట‌.

More News

విక్రమ్ సినిమా ఆడియో రిలీజ్ డేట్..

ఐ’ చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రదు కుళ్ళ’ సినిమా చేస్తున్నాడు.

అఖిల్ ను ప‌రిచ‌యం చేయ‌నున్న ర‌జ‌నీ..?

అక్కినేని వంశం నుంచి వ‌స్తున్న మూడోత‌రం యువ కెర‌టం అఖిల్. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 22న అఖిల్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతున్నాడు.

మూడోసారి పాటపాడిన శృతి...

శృతిహాసన్ చాలా సినిమాల్లో పాట పాడిన సంగతి తెలిసిందే. మరిప్పుడు మూడోసారి మాత్రమే పాడటమేంటని అనుకుంటున్నారా?

చ‌ర‌ణ్ న్యూ మూవీలో హీరోయిన్ ఎవ‌రు..?

రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. ద‌స‌రా కానుక‌గా బ్రూస్ లీ చిత్రాన్ని అక్టోబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు.

'సుబ్రమణ్యం ఫర్ సేల్' సక్సెస్ మీట్ , ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌, రెజీనా జంటగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మించిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'.