ఆయన సలహాతో మహేష్ అలా చేశాడట...

  • IndiaGlitz, [Saturday,August 01 2015]

శ్రీమంతుడు'గా ఆగస్ట్ 7న ప్రేక్షకులను పలకరించడానికి మహేష్ రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో హీరో గ్రామాన్ని దత్తత్త తీసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. అయితే చాలా మందికి ఈ సినిమా కథ విన్న తర్వాత గ్రామాన్ని దత్తత్త తీసుకున్నాడా అనే డౌట్ ఉంది.

నిజం చెప్పాలంటే శ్రీమంతుడు' సినిమా యాభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకోగానే ప్రధాని మోడీ ధనవంతులు ఏదేని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయాలని పిలుపు ఇవ్వడం, ఆ సమయంలో మహేష్ బావ వరుస అయిన గల్లా జయదేవ్ మహేష్ కి గ్రామాన్ని దత్తత తీసుకోమని సలహా ఇచ్చాడు. ఆయన మాట మేర మహేష్ బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు.

More News

చైతు కొత్త సినిమా టైటిల్...?

‘ఏ మాయ చేసావే’ తర్వాత అక్కినేని నాగచైతన్య, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతోంది.

ఆ సినిమా నాకు బైబిల్ - మహేష్

సూపర్స్టార్ మహేష్, శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్, మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన చిత్రం ’శ్రీమంతుడు‘.

'కీచక' రెడీ ఫర్ రిలీజ్

రివెంజ్ త్రిల్లర్ గా వినూత్నమైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతున్న కీచక చిత్రం నిర్మాణానంతర కార్య క్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిధ్ధమయింది.

'పాండవుల్లో ఒకడు' మూవీ రివ్యూ

తమిళ దర్శకుడు శంకర్ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంటాడు. అలా ఆయన బ్యానర్ ఎస్ పిక్చర్స్ సమర్పణలో తమిళంలో విడుదలైన చిత్రమే కప్పల్. చిన్న చిత్రంగా అక్కడ విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ఈ కామెడి ఎంటర్ టైనర్ ను మారుతి టీమ్ వర్స్ బ్యానర్ పై

గుణశేఖర్ కన్ను ఆ సామ్రాజ్యంపై పడింది...

గుణా టీమ్ వర్స్ బ్యానర్ పై దర్శక నిర్మాత గుణశేఖర్ రుద్రమదేవి పేరుతో తొలి హిస్టారికల్ త్రీడీ మూవీ నిర్మించాడు.