ఆయన సలహాతో మహేష్ అలా చేశాడట...

  • IndiaGlitz, [Saturday,August 01 2015]

శ్రీమంతుడు'గా ఆగస్ట్ 7న ప్రేక్షకులను పలకరించడానికి మహేష్ రెడీ అయిపోయాడు. ఈ సినిమాలో హీరో గ్రామాన్ని దత్తత్త తీసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. అయితే చాలా మందికి ఈ సినిమా కథ విన్న తర్వాత గ్రామాన్ని దత్తత్త తీసుకున్నాడా అనే డౌట్ ఉంది.

నిజం చెప్పాలంటే శ్రీమంతుడు' సినిమా యాభై శాతం చిత్రీకరణను పూర్తి చేసుకోగానే ప్రధాని మోడీ ధనవంతులు ఏదేని గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయాలని పిలుపు ఇవ్వడం, ఆ సమయంలో మహేష్ బావ వరుస అయిన గల్లా జయదేవ్ మహేష్ కి గ్రామాన్ని దత్తత తీసుకోమని సలహా ఇచ్చాడు. ఆయన మాట మేర మహేష్ బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు.