బుల్లితెర పై 'బాహుబలి' ఎప్పుడు..?

  • IndiaGlitz, [Tuesday,September 29 2015]

ప్ర‌భాస్, రానా, అనుష్క ప్ర‌ధాన తారాగ‌ణంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన చిత్రం బాహుబ‌లి. ఈ చిత్రం స్రుష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. దాదాపు 600 కోట్లు వ‌సూలు చేసి తెలుగు సినిమా స‌త్తా ఏమిటో ప్ర‌పంచానికి చాటి చెప్పింది.ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మా టివీ ద‌క్కించుకుంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...మాటివీ బాహుబ‌లి ఫ‌స్ట్ ప్రీమీయ‌ర్ ని అక్టోబ‌ర్ 25న ప్ర‌సారం చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తుంద‌ట‌. రికార్డు స్ధాయి టి.ఆర్ .పి సాధించేలా బాహుబ‌లిపై ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు కూడా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ముఖ్యంగా వెండితెర‌పై చూపించ‌ని బాహుబ‌లి మేకింగ్ సీన్స్ ను బుల్లితెర‌పై చూపిస్తార‌ట‌. మ‌రి...వెండితెర‌పై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బాహుబ‌లి బుల్లితెర‌పై ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో చూడాలి.

More News

సర్ధార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ ఎవరు...?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని శరత్ మరార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ.

బన్ని...భారీ ప్లాన్ ఏమిటి...?

బన్ని,బోయ పాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

'షేర్' ఆడియో అతిథి ఎవరు...?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం షేర్.ఈ చిత్రానికి మల్లిఖార్జున్ దర్శకత్వం వహించారు.కొమర వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ డైరెక్టర్ కొరటాలా...? గోపీచందా...?

యంగ్ టైగర ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతున్న నాన్నకు ప్రేమతో...చిత్రంలో నటిస్తున్నారు.ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయనున్నారు.

సైజ్ జీరో వాయిదా ప‌డుతుందా..?

అందాల తార అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కేంద్రుడు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి తెర‌కెక్కించారు.