మ‌న‌ల్ని, మ‌న‌వారిని ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది:  మ‌హేశ్‌

  • IndiaGlitz, [Monday,June 29 2020]

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ క‌రోనా వ‌ల్ల ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయ్యారు. షూటింగ్స్ ఏవీ లేక‌పోవ‌డంతో దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని కుటుంబ స‌భ్యుల‌తోనే గ‌డుపుతున్నారు. పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డుపుతున్న స‌మ‌యాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు మ‌హేశ్‌. అలాగే క‌రోనా మ‌హ‌మ్మారి నుండి అందుకు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అభిమానుల‌కు, ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేస్తూ వ‌చ్చారు. అలాగే క‌రోనా సోక‌కుండా పోరాడుతున్న డాక్ల‌ర్స్‌, పోలీస్‌, పారిశుద్ధ్య కార్మికులకు మహేశ్ కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపారు.

లాక్‌డౌన్ ప్ర‌క్రియ కొన‌సాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైద‌రాబాద్‌లో క‌రోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మ‌హేశ్ ప్ర‌జ‌ల‌ను ట్విట్ట‌ర్ ద్వారా మ‌రోసారి హెచ్చరించారు. ‘‘లాక్‌డౌన్ స‌డ‌లింపులు వ‌ల్ల క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. మ‌నల్ని మ‌నం ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అలాగే మ‌న చుట్టూ ఉన్న‌వారిని కూడా మ‌నం కావాడుకోవాలి. బ‌య‌ట‌కు వెళ్లే ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా మాస్కుల‌ను ధ‌రించాలి. ప‌రిస‌రాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉంటూ సామాజిక దూరం పాటించాలి’’ అన్నారు మ‌హేశ్‌.

More News

త‌మ‌న్నా టాక్ షో..భారీ రెమ్యున‌రేష‌న్‌!!

ఆహాను తెలుగు వారికి మ‌రింత చేరువ చేయ‌డానికి అల్లు అర‌వింద్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు.

వ‌కీల్‌సాబ్‌కు త‌ప్ప‌ని లీకుల స‌మ‌స్య‌

సినిమా రంగానికి ఇప్పుడు క‌రోనా స‌మ‌స్య పెద్ద స‌మ‌స్య‌గా మారింది. అయితే క‌రోనా కంటే ముందే సినీ ప‌రిశ్ర‌మ‌ను ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య‌ల్లో ప్ర‌ధాన‌మైన పైర‌సీ కాగా..

అప్ప‌టి వ‌ర‌కు ముద్దుల‌కు దూరం: రెజీనా

తాను ఇప్పుడు ముద్దుల‌కు దూరం అని అంటోంది చెన్నై బ్యూటీ రెజీనా క‌సాండ్ర‌. క‌రోనా ప్ర‌భావంతో సినీ పరిశ్రమ‌లో పెను మార్పులే చోటు చేసుకుంటున్నాయి.

నేను క్షేమంగానే ఉన్నాను:  ఎస్‌.జాన‌కి

ఆదివారం సాయంత్రం సంగీత ప్రేమికుల‌ను క‌ల‌వ‌ర పెట్టే వార్తొక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది.

ఆ పుకారు ఎవరు పుట్టించారో కానీ..: రేణు దేశాయ్

ప్రముఖ నటి రేణు దేశాయ్ ఓ సినిమాలో నటిస్తున్నారంటూ పుకారు షికారు చేసింది. దీంతో ఆమెకు కాల్స్, మెసేజ్‌లు విపరీతంగా వెళ్లాయి.