నిన్న చిరంజీవి..నేడు వినాయక్..

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

మెగాస్టార్ చిరంజీవి..కంచె సినిమా చూసి టీమ్ ను అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ..కంచె సినిమా త‌న‌కు ఎంత‌గా న‌చ్చిందో చెప్పారు. నేడు సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వినాయ‌క్ కంచె సినిమా చూసార‌ట‌. ఆయ‌న‌కు కూడా కంచె సినిమా తెగ న‌చ్చేసింద‌ట‌. వెంట‌నే కంచె హీరో వ‌రుణ్ తేజ్, డైరెక్ట‌ర్ క్రిష్ కి ఫోన్ చేసి అభినందించార‌ట‌.

నిన్న చిరంజీవి, నేడు వినాయ‌క్...కంచె సినిమా గురించి...అందులోను త‌న న‌ట‌న గురించి అభినందిస్తుంటే హీరో వ‌రుణ్ తేజ్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నాడు. ఈ విష‌యం పై వ‌రుణ్ తేజ్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...వెరీ స్పెష‌ల్ ప‌ర్స‌న్ వినాయ‌క్ గారు ఫోన్ చేసి కంచె సినిమా గురించి అభినందించ‌డం గ్రేట్ ఫీలింగ్...థ్యాంక్యూ సార్ అంటూ త‌న ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచాడు. అది సంగ‌తి.

More News