మలయాళీ హీరోయిన్ తో విక్రమ్...

  • IndiaGlitz, [Tuesday,November 29 2016]

'ఇంకొక్క‌డు' వంటి స్పై థ్రిల్ల‌ర్‌తో మంచి స‌క్సెస్ అందుకున్న చియాన్ విక్ర‌మ్ ఇప్పుడు విజయ్ చంద్రశేఖర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో విక్ర‌మ్ స‌ర‌స‌న మ‌ల‌యాళీ ముద్దుగుమ్మ సాయిప‌ల్ల‌విని న‌టింప చేసేందుకు నిర్మాత‌లు గ‌ట్టి ప్ర‌య‌త్నాల‌నే చేస్తున్నారు.

మ‌ల‌యాళ వెర్ష‌న్ ప్రేమ‌మ్ ద్వారా అందరికీ సుప‌రిచిత‌మైన సాయిప‌ల్ల‌వి గ్రీన్ సిగ్న‌ల్ కోసం విక్ర‌మ్ అండ్ టీం వెయిట్ చేస్తుంద‌ట‌. అలాగే విక్ర‌మ్ గౌత‌మ్‌మీన‌న్‌తో క‌లిసి ధృవ‌న‌క్ష‌త్రం అనే సినిమా చేయ‌బోతున్నాడు. ల‌వ్ స‌బ్జెక్ట్స్‌తో పాటు యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ సినిమాల‌ను తెర‌కెక్కించే గౌత‌మ్‌మీన‌న్ ఈసారి విక్ర‌మ్‌ను డిఫ‌రెంట్‌గా చూపించ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి నుండి ప్రారంభం కానుంద‌ట‌.

More News

త్రి ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఇక్క‌డ - ర‌కుల్ ప్రీత్ సింగ్..!

వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్. ఆత‌ర్వాత లౌక్యం, క‌రెంట్ తీగ‌, పండ‌గ చేస్కో నాన్న‌కు ప్రేమ‌తో.., స‌రైనోడు...త‌దిత‌ర చిత్రాల‌తో అన‌తికాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్.

మహేష్ చేజింగ్...

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళంలో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.

స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా

క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో శ్రీనివాస‌రెడ్డి న‌టించిన తాజా చిత్రం జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా. ఈ చిత్రంలో శ్రీనివాస‌రెడ్డి, పూర్ణ జంట‌గా న‌టించారు.   శివ‌రాజ్ ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై శివ‌రాజ్ క‌నుమూరి స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

మరో హర్రర్ థ్రిల్లర్ లో పూర్ణ

పన్నా రాయల్ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ థ్రిల్లర్ `కాలింగ్ బెల్`. 2015లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. దాంతో దర్శకుడు పన్నా రాయల్ అప్పట్లోనే ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని తెలియజేసిన సంగతి విదితమే.

డిసెంబర్ 23న మంచు లక్ష్మి 'లక్ష్మీబాంబ్' గ్రాండ్ రిలీజ్

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`.