విక్రమ్ సినిమా రిలీజ్ డేట్ మళ్లీ వెనక్కి...

  • IndiaGlitz, [Friday,August 07 2015]

ఐ' చిత్రం తర్వాత చియాన్ విక్రమ్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో పత్తు ఎన్రత్తు కుల్ల' సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో సమంత ద్విపాత్రాభినయం చేస్తుందని వినికిడి. ప్రస్తుతం సినిమా శరవేగంగా రూపొందుతోంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఛార్మి స్పెషల్ సాంగ్ చేస్తుంది. ఈ సినిమాని ఆగస్ట్ 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే సినిమా నిర్మాణం పూర్తి కాకపోవడంతో సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయాలనుకున్నారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తుందట.

More News

కార్తిక డ్రీమ్ క్రియోషన్స్ ప్రోడక్షన్ నెం-1 'చిత్రం భళారే విచిత్రం'

'కాళిచరణ్','లవర్స్'వంటి చిత్రాల్లో నటించి మెప్పించి అందరిని ఆకట్టుకున్న చాందిని ప్రధాన పాత్రలో,'రోమాంటిక్ క్రైమ్ స్టోరి' లాంటి విజయవంతమైన చిత్రంలో నటించిన మనోజ్ నందన్,

మహేష్ కి పుట్టిన రోజు గిఫ్ట్...

నేనెప్పుడూ నా అభిమానులను సంతోష పెట్టడానికే సినిమాలు తీస్తాను. నా గత చిత్రాలు (నేనొక్కడినే, ఆగడు) నా అభిమానులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాయి.

'శ్రీమంతుడు' మూవీ రివ్యూ

ఒక బాగా డబ్బున్న తండ్రికి, వ్యతిరేక భావాలున్న కొడుకు, ప్రేమ కోసం, కుటుంబం కోసం, తండ్రి కోసం ఏదైనా చేయాలనుకోవడం సింపుల్ గా చెప్పాలంటే ఇదే శ్రీమంతుడు కాన్సెప్ట్. మరి ఇప్పుడు కాన్సెప్ట్ తో పాటు స్టార్ స్టేటస్ కూడా సినిమాల రేంజ్ ను మార్చేస్తున్నాయి.

'అనగనగా ఒక చిత్రమ్' ఆడియో ఆగష్టు16

పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా, మేఘశ్రీ హీరోయిన్గా, జె ప్రొడక్షన్స్ పతాకంపై గోవర్షిణి ఫిలింస్ సమర్పణలో

ప్రేమ, ద్వేషాల మధ్య తేడాను చూపించేదే మా 'కలయా నిజమా' - దర్శక నిర్మాత మహేష్

రాజ్, గీతా భగత్ జంటగా మహేష్ హిమ మూవీస్ మరియు ఐ ఫాంటసీ డిజైన్ స్టూడియోస్ సంయుక్తంగా మహేష్ దర్శకత్వంలో నిర్మించబడిన సినిమా 'కలయా నిజమా'.