విజ‌య్ స‌ర‌స‌న ఆమె క‌న్‌ఫ‌ర్మ్‌

  • IndiaGlitz, [Monday,November 26 2018]

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు. గ‌త ఏడాది 'మెర్స‌ల్‌' (తెలుగులో అదిరింది) వంటి చిత్రాన్ని తెర‌కెక్కించి హ్యాట్రిక్ హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

మ‌రోసారి విజ‌య్‌, అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా రూపొందుతుంది. ఇటీవ‌లే ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఎ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోర‌మ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌గా న‌య‌న‌తార క‌న్‌ఫ‌ర్మ్ అయిన‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. దీనిపై అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

More News

మెగా హీరో నిర్మాత‌.. అఖిల్ హీరో...

మెగా హీరోల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  రామ్‌చ‌ర‌ణ్  ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి హీరోగా 'ఖైదీ నంబ‌ర్ 150'

మ‌రో సీక్వెల్‌ పై క‌న్నేసిన స్టార్ డైరెక్ట‌ర్‌

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ అన‌గానే జెంటిల్‌మేన్‌, ఒకేఒక్క‌డు, భారతీయుడు, అప‌రిచితుడు, శివాజీ, రోబో వంటి భారీ విజ‌యాల‌ను సాధించిన చిత్రాలే గుర్తుకు వ‌స్తాయి.

డిఫ‌రెంట్  టైటిల్‌తో ... 

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మానవతను చాటుతున్న మనం సైతం...

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ మానవతను చాటుకుంటోంది.

స‌హ‌జ‌న‌టి పాత్ర‌లో...

ప్ర‌స్తుతం ఉన్న సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుంటూ రోజుకోరీతిలో వార్త‌ల్లో నిలుస్తున్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'.