విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్‌...

  • IndiaGlitz, [Saturday,June 23 2018]

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పెళ్ళి చూపులు చిత్రాలతో మంచి న‌టుడిగా పేరు తెచ్చుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అర్జున్ రెడ్డితో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ సినిమా విజ‌య్‌కు యూత్‌లో ప్ర‌త్యేక గుర్తింపును తీసుకువ‌చ్చింది. వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ యువ క‌థానాయ‌కుడు ఇప్పుడు మ‌రో సినిమాలో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ చేశాడు. ఆ సినిమా ఏదో కాదు... 'ఈ న‌గ‌రానికి ఏమైంది?'.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు 'పెళ్ళిచూపులు' వంటి బ్రేక్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు త‌రుణ్‌భాస్క‌ర్ డైరెక్ట్ చేసిన రెండో సినిమా 'ఈ న‌గ‌రానికి ఏమైంది?'. షార్ట్‌ఫిలిం చేయాల‌నుకున్న నలుగురు యువ‌కుల మ‌ధ్య న‌డిచే క‌థాంశ‌మే ఈ చిత్రం. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇచ్చారు.

More News

సెన్సేష‌న‌ల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తోన్నవిజ‌యేంద్ర ప్ర‌సాద్..

అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ ర‌చ‌యిత‌గానే ఉన్న విజ‌యేంద్ర ప్ర‌సాద్ బాహుబ‌లి, బ‌జ‌రంగీ భాయ్‌జాన్ చిత్రాల‌తో స్టార్ రైటర్‌గా ప్యాన్ ఇండియాలో పేరు సంపాదించుకున్నారు.

మ‌రో హార‌ర్ థ్రిల్ల‌ర్‌లో నందితాశ్వేతా

'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా' వంటి హార‌ర్ చిత్రంలో దెయ్యం ప‌ట్టి అమ్మాయి పాత్ర‌లో మెప్పించిన హీరోయిన్ నందితా శ్వేత‌.

ఎన్టీఆర్ తండ్రి పాత్ర‌లో...

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'అర‌వింద స‌మేత‌'. పూజాహెగ్డే, ఈషారెబ్బా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

శ‌ర‌వేగంగా సైరా

స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చారిత్రాత్మ‌క చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'.

ప‌తాక సన్నివేశాల్లో రామ్ చిత్రం

రామ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం హ‌లో గురు ప్రేమ కోస‌మే. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.