'నోటా' వివాదం...

  • IndiaGlitz, [Tuesday,September 18 2018]

విజ‌య్ దేవ‌ర‌కొండ, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'నోటా'. తెలుగు, త‌మిళంలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా నిర్మాత‌. ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌కుడు. ఇటీవలే టీజ‌ర్ కూడా రిలీజైంది. కాగా.. ఈ సినిమా తెలుగు ర‌చన హ‌క్కుల విష‌యంలో స‌మ‌స్య వ‌చ్చింది. ఒప్పందాన్ని అతిక్ర‌మించి త‌న‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని రైట‌ర్ శ‌శాంక్ వెన్నెక‌ల‌కంటి చెన్నై పోలీస్ క‌మీష‌న‌ర్‌కు పిర్యాదు చేశారు.

అంతే కాకుండా ఎవ‌రికీ ఓటు వేయొద్దు అనే ప‌దం 'నోటా'ని టైటిల్‌గా పెట్ట‌డం ఏంట‌ని ప‌లువురు నెటిజ‌న్లు కూడా త‌మ అభ్యంత‌రాన్ని తెలుపుతున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అక్టోబ‌ర్‌లో సినిమా విడుద‌ల‌వుతుంది. 

More News

త‌మిళ అర్జున్ రెడ్డి షూటింగ్ పూర్తి

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సందీప్‌రెడ్డి వంగా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది.

ప‌రువుహ‌త్య‌పై స్పందించిన హీరో మంచు మ‌నోజ్..

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ప‌రువు హ‌త్యపై హీరో మంచు మ‌నోజ్ స్పందించారు. కులం పేరుతో ప్ర‌ణ‌య్ ను అతి దారుణంగా చంపిన సంగ‌తి తెలిసిందే.

నేరుగా మార్కెట్లోకే!

స్టార్ హీరో అయిన త‌ర్వాత ఎన్టీఆర్ సినిమాకు ఆడియో వేడుక జ‌ర‌గ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఓ క్రేజ్ ఉంటుంది.

క‌వ‌ల‌ల‌కు జన్మ‌నిచ్చిన మ‌హేష్ హీరోయిన్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టించిన చిత్రం 'ట‌క్కరిదొంగ‌' చిత్రంలో బిపాసాబ‌సు, లీసారేహీరోయిన్స్ న‌టించారు. ఈ ఇద్ద‌రికీ ఇప్పుడు పెళ్లైంది.

'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్' రిలీజ్ డేట్‌

విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'.  అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆమీర్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, ఫాతిమా స‌నా షేక్‌, రోనాల్ రాయ్‌, స‌త్య‌దేవ్ త‌దిత‌రులు