'నోటా' తో నిర్మాణంలోకి విజ‌య్ దేవ‌ర‌కొండ‌...

  • IndiaGlitz, [Monday,October 01 2018]

విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే అదెప్పుడో అనే సంగ‌తి ఎక్క‌డా రివీల్ కాలేదు. ఇప్పుడు 'నోటా' హైద‌రాబాద్ ప‌బ్లిక్ మీట్‌లో త‌న నిర్మాణ సంస్థ గురించి స్టేజ్‌పై అనౌన్స్ చేసి అంద‌రికీ షాకిచ్చాడు.

ఈ సినిమాకు నిర్మాణ భాగ‌స్వామిగా మారారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. 'ది కింగ్ ఆఫ్ ది హిల్‌'అనే పేరుతో బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేశాడు. ఎప్పుడో కాకుండా నోటాకు నిర్మాణ భాగ‌స్వామిగా మారాడు విజ‌య్‌. త‌న‌ను నోటా సినిమాకు భాగస్వామిగా మార్చుకున్న జ్ఞాన‌వేల్ రాజాకు ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు కూడా తెలిపారు.

More News

విజయ్ దేవరకొండ 'నోటా' హైదరాబాద్ పబ్లిక్ మీట్..!!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ , మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది..

లిప్ లాక్‌ల‌పై దిల్‌రాజు కామెంట్‌...

కుటుంబ క‌థా చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజుకి ఈ మ‌ధ్య ప్రేక్ష‌కుల ప‌ల్స్ అర్థం కావ‌డం లేదు. ఈ విష‌యంపై ఆయ‌న ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడారు.

వివాదాల‌తో ఫ్రీ పబ్లిసిటీ.....కేరాఫ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌

ప్ర‌తి హీరోకు ఇమేజ్ అవ‌స‌రం.. ఇమేజ్ లేని హీరోని ఎవ‌రూ పట్టించుకోరు. స్టార్ హీరోల అండ దండ‌ల‌తో వ‌చ్చిన హీరోలు సైతం ఈ ఇమేజ్ కోసం ప‌డే పాట్లు ఎన్నో ముఖ్యంగా యూత్‌లో క్రేజ్ ద‌క్కించుకోవ‌డం

క‌న్న‌డ ఎంట్రీకి సిద్ధ‌మైన ఎన్టీఆర్ హీరోయిన్‌...

అ!. అమీతుమీ, బ్రాండ్ బాబు చిత్రాల్లో న‌టించి మెప్పించిన ఈషా రెబ్బా ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చిత్రం 'అర‌వింద స‌మేత‌'లో న‌టిస్తుంది.

'అంత‌రిక్షం' షూటింగ్ పూర్తి...

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ 'అంత‌రిక్షం'. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'ఘాజీ'కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ సంకల్ప్ రెడ్డి..