రామ్ చ‌ర‌ణ్ టైటిల్‌తో వ‌స్తున్న విజ‌య్‌

  • IndiaGlitz, [Monday,November 30 2015]

2010లో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా మొద‌లైన చిత్రం 'మెరుపు'. ధ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ హీరోయిన్‌గా ప‌ట్టాలెక్కిన ఈ సినిమా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల అప్ప‌ట్లో ఆగిపోయింది. ఆ త‌రువాత కూడా చ‌ర‌ణ్ ఒక‌ట్రెండు చిత్రాలకు ఈ టైటిల్‌ వినిపించింది కానీ కార్య‌రూపం దాల్చ‌లేదు.

అయితే తాజాగా .. విజ‌య్‌, స‌మంత‌, అమీ జాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న త‌మిళ చిత్రం 'తేరి' తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌కి 'మెరుపు' టైటిల్‌ని ఫిక్స్ చేశార‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. 'రాజా రాణి' ఫేమ్ అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా వేస‌వి కానుక‌గా రిలీజ్ కానుంది.

More News

చరణ్ ఫోకస్ అలాంటి టైటిలేపైనేనట

రామ్ చరణ్ ఇప్పటివరకు 9 చిత్రాల్లో కథానాయకుడిగా నటించాడు.10వ చిత్రంగా తమిళ బ్లాక్ బస్టర్'తని ఒరువన్ 'ని రీమేక్ చేయనున్నాడు.

నాని త‌దుప‌రి చిత్రానికి ముహూర్తం ఫిక్స్..

యువ హీరో నాని ప్ర‌స్తుతం హ‌ను రాఘ‌వపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

రమ్యకృష్ణ వారికి మరోసారి కలిసొస్తుందా?

శివగామిగా 'బాహుబలి' లో అద్భుతమైన నటనను ప్రదర్శించింది నిన్నటి తరం అందాల నటి రమ్యకృష్ణ.

పోలీస్ స్టేష‌న్లో రానా బ్ర‌ద‌ర్ అభిరామ్..

ద‌గ్గుబాటి రానా బ్ర‌ద‌ర్ అభిరామ్..బైక్ పై వెళుతున్న ఇద్ద‌రు యువ‌కులు మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ చివ‌రికి పోలీస్ స్టేష‌న్ కి చేరింది.

వ‌రద‌ బాధితుల‌కు సంపూ స‌హాయం

చెన్నైలో గ‌త కొన్ని రోజులుగా కురుస్తున్న విప‌రీత‌మైన వ‌ర్షాల వ‌ల్ల ఎంతో మంది నిరాశ్ర‌యులు అయ్యారు.