పిక్చ‌ర్ బాక్స్ ద్వారా తెలుగులో విడుద‌ల కానున్న విజ‌య్‌ ఆంటోని 'కాశి'

  • IndiaGlitz, [Saturday,April 14 2018]

బిచ్చ‌గాడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌రైన విజ‌య్ ఆంటోని హీరోగా, తెలుగు హీరోయిన్ గా సౌత్ఇండియాలో ప్ర‌త్యేకమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న అంజ‌లి హీరోయిన్ గా,   క్రితిక ఉద‌యనిధి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో రూపొందుతున్న చిత్రం కాలి. మ‌రో హీరోయిన్ గా సున‌య‌న న‌టిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రైట్స్ ని  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పిక్చ‌ర్ బాక్స్ కంపెనీ అధినేత విలియ‌మ్ అలెగ్జాండ‌ర్  సొంతం చేసుకున్నారు. తెలుగు వెర్ష‌న్ కి కాశి  అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు. అతిత్వ‌ర‌లో కాశి చిత్రానికి సంబంధించిన అన్ని వివ‌రాలు తెలియ‌జేస్తారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

బిచ్చ‌గాడు లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత విజ‌య్ ఆంటోని కి తెలుగులో చాలా మంచి క్రేజ్ వ‌చ్చింది. ట్రేడ్ లో బిజినెస్ క్రేజ్ కూడా బాగా పెరిగింది. విజ‌య్ ఆంటోని సినిమా అంటే ఓపెనింగ్స్ వ‌స్తున్నాయంటే ఆయ‌న చేస్తున్న చిత్రాలు కాన్సెప్ట్ లు అంత‌లా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఆయ‌న హీరోగా త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో నిర్మిస్తున్న చిత్రం కాలి ని తెలుగులో కాశి గా విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పిక్చ‌ర్ బాక్స్ కంపెని బ్యాన‌ర్ లో త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్నారు. బిచ్చ‌గాడు చిత్రం త‌రువాత మ‌ద‌ర్ సెంటిమెంట్ లో మ‌రో క

More News

నమస్తే హైదరాబాద్ టైటిల్ లోగో విడుదల

పి సి క్రియేషన్స్ పతాకం పై మనో ఆర్య, మహి వర్మ ప్రధాన తారాగణం లో మనోహర్

'యన్.టి.ఆర్' బ‌యోపిక్‌కు ఓకే చెబుతుందా?

మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్‌ను 'యన్.టి.ఆర్' పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

సుకుమార్, చిరు మధ్యలో రవితేజ?

‘రంగస్థలం’ వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ తర్వాత .. తను చేయబోయే ప్రాజెక్టులపై ద‌ర్శ‌కుడు సుకుమార్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అందుకే తేజ్ టైటిల్ మారుతోందట‌

యువ క‌థానాయ‌కుడు సాయిధరమ్ తేజ్, కేర‌ళ‌కుట్టి అనుపమ పరమేశ్వరన్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

చ‌ర‌ణ్ నాకు త‌మ్ముడులాంటోడు!!... 'రంగ‌స్థ‌లం' సినిమాను ఆస్కార్‌కు పంపాలి - ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం 'రంగస్థలం'.