మరో బయోపిక్ లో విద్యాబాలన్....

  • IndiaGlitz, [Thursday,August 31 2017]

డ‌ర్టీపిక్చ‌ర్ సినిమాలో సిల్క్ స్మిత పాత్ర‌లో న‌టించిన విద్యాబాల‌న్ త‌న‌దైన న‌ట‌న‌తో ఆకట్టుకున్న విద్యాబాల‌న్ త్వ‌ర‌లోనే అల‌నాటి తార మీనా కుమారి పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ట‌. నిజానికి ఈ పాత్ర‌లో ముందుగా ప్రియాంక చోప్రా, కంగనా ర‌నౌత్‌ల‌ను హీరోయిన్స్‌గా అనుకున్నార‌ట‌. అయితే చివ‌ర‌కు యూనిట్ వ‌ర్గాలు మీనాకుమారిగా విద్యాబాల‌న్ అయితే స‌రిపోతుంద‌ని భావించింద‌ట‌.

విద్యాబాల‌న్‌ను సంప్ర‌దించార‌ట. అయితే విద్యాబాల‌న్ ఈ పాత్ర‌లో న‌టించడానికి ఒప్పుకున్నారా లేదా అని తెలియ‌డం లేదు. 2015లోనే మీనా కుమారి బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌డానికి కంగ‌నా ర‌నౌత్‌ను ఎంపిక చేసుకున్నార‌ట‌. అయితే కంగనా ఆ రోల్ చేయ‌డానికి స‌రిపోద‌ని మీనా కుమారి సోదరుడు అభ్యంతరం చెప్ప‌డంతో సినిమా ఆగిపోయింద‌ట‌. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాను స్టార్ట్ చేయ‌డానికి యూనిట్ త‌న వంతు ప్ర‌య‌త్నాల‌ను స్టార్ట్ చేసింద‌ట‌.

More News

రేపటి నుంచి యు.ఎస్. లో నితిన్ చిత్రం షూటింగ్

యూత్ స్టార్ నితిన్,మేఘా ఆకాష్ జంటగా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్,శ్రేష్ట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా

సేమ్ టు సేమ్ అంటున్న అనుపమ

అనుపమ పరమేశ్వరన్..తెలుగులో ఇప్పటివరకు ఈ కేరళ కుట్టి నటించిన సినిమాల సంఖ్య ముచ్చటగా మూడే.

సురేష్ బాబు విడుదల చేసిన 'మెంటల్ మదిలో' ట్రైలర్

'పెళ్ళిచూపులు'లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను అందించిన నిర్మాత రాజ్ కందుకూరి నిర్మిస్తున్న తాజా చిత్రం'మెంటల్ మదిలో'.

'మిస్ ఇండియా ఏసియా పసిఫిక్ ' టైటిల్ నెగ్గిన హైదరాబాదీ మానసా జొన్నలగడ్డ

మానసా జొన్నలగడ్డ...ఇప్పుడీ పేరు అందాల ప్రపంచంలో ఓ సంచలనం.ఎవరీ అమ్మాయి?

సాహోలో మందిరా..

మందిరా బేడి..ఈ పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది.