కిషోర్ తిరుమల దర్శకత్వంలో విక్టరి వెంకటేష్

  • IndiaGlitz, [Sunday,February 07 2016]

2016లో మెట్ట‌మెద‌టి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం నేను శైల‌జ ని అందించిన ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా, మ‌ల్టిడైమ‌న్ష‌న్ రామ్ మెహ‌న్ గారు ప్రోడ్యూస‌ర్ గా చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం విక్ట‌రి వెంక‌టేష్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వం లో చేస్తున్న చిత్రం త‌రువాత ఈ సినిమా సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది.
ఈ సంద‌ర్బంగా ...
ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల మాట్లాడుతూ" నేను శైల‌జ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం త‌రువాత విక్ట‌రి వెంక‌టేష్ గారితో నా త‌దుప‌రి చిత్రం వుంటుంది. వెంక‌టేష్ గారికి క‌థ చెప్ప‌టం జ‌రిగింది. వెంక‌టేష్ గారికి క‌థ న‌చ్చ‌టంతో ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వర్క్ లో వున్నాను. నా త‌దుప‌రి చిత్రం వెంక‌టేష్ గారితో చేస్తున్నందుకు ఆనందంగా వుంది. అలాగే ఇంత క్రేజి చిత్రాన్ని మ‌ల్టిడైమ‌న్ష‌న్ రామ్‌మెహ‌న్ గారు నిర్మిస్తున్నారు. నెను చెప్పిన క‌థ అంద‌రికి న‌చ్చ‌టంతో మిగ‌తా కాస్టింగ్ ప‌నుల్లో బిజిగా వున్నాను. ప్ర‌స్తుతం మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ గారు చేస్తున్న చిత్రం త‌రువాత మా చిత్రం సెట్స్ మీద‌కి వెలుతుంది. వెంక‌టేష్ గారి అభిమానుల‌కి ఏలాంటి అంశాలుంటే ఎంజాయ్ చేస్తారో, అలాగే ఫ్యామిలి ఆడియ‌న్స్ ఆయ‌న నుండి ఏం కోరుకుంటారో అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలుంటూనే చ‌క్క‌టి వినోదం వుంటుంది. ఈ చిత్రం లో చాలా ఇంట్ర‌స్టిగ్ సెగ్మెట్స్ వుంటాయి. ఆ వివ‌రాలు అతి త్వ‌ర‌లో మీకు తెలియ‌జేస్తాము.." అన్నారు

More News

'కళ్యాణ వైభోగమే' ప్రదర్శన హక్కులను స్వంతం చేసుకున్న అభిషేక్ పిక్చర్స్

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ 'అలా మొదలైంది' 'అంతకు ముందు ఆ తరువాత' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో

తని ఓరువన్ రీమేక్ ఆగిపోయింది..

తమిళ్ లో ఘన విజయం సాధించిన తని ఓరువన్ రీమేక్ ఆగిపోయింది.

కూరగాయలమ్మిన రకుల్

ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చర్య సినీ అభిమానులను, ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.

సూపర్ స్టార్ ఆడియో వేడుకకు అతిథి ఎవరు...

సూపర్ స్టార్ కృష్ణ చాలా గ్యాప్ తరువాత నటిస్తున్న చిత్రం శ్రీశ్రీ.ఈ చిత్రంలో కృష్ణ తో పాటు విజయనిర్మల,నరేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

గుంటూరు టాకీస్ ని కొనేసిన నిర్మాత‌

చంద‌మామ క‌థ‌లు సినిమాతో జాతీయ అవార్డ్ అందుకున్న డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు తెర‌కెక్కించిన తాజా చిత్రం గుంటూరు టాకీస్.