అల‌నాటి గాయ‌ని రాణి క‌న్నుమూత‌

  • IndiaGlitz, [Saturday,July 14 2018]

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌టించిన 'దేవ‌దాసు' సినిమాలో అంతా భ్రాంతియేనా... అనే పాట చాలా ఫేమ‌స్‌. ఈ పాట‌ను పాడిన గాయ‌ని రాణి. ఈమె హైద‌రాబాద్ క‌ల్యాణ్‌న‌గ‌ర్‌లో క‌న్నుమూశారు. 'రూప‌వ‌తి' చిత్రంతో గాయ‌నిగా కెరీర్‌ని ఆరంభించిన క‌ల్యాణి త‌ర్వాత తెలుగులో బాట‌సారి, ధ‌ర్మ దేవ‌త‌, జ‌య‌సింహ, ల‌వ‌కుశ వంటి ప‌లు చిత్రాల్లో పాట‌లు పాడారు.

ఈవిడ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, సిన్హల, ఉజ్బెక్‌ భాషల్లో పాటలు పాడారు. శ్రీలంక జాతీయ‌గీతాన్ని కూడా ఈమె పాడ‌టం విశేషం. గాయ‌న రాణిగారి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

More News

ఝాన్సీ గా వస్తున్న జ్యోతిక

స‌న్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బాల సొంత ద‌ర్శ‌క‌,నిర్మాణంలో తెర‌కెక్కించిన  మూవీ నాచియార్. ఈ చిత్రాన్ని తెలుగు లో డి వెంకటేష్ డి వి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై విడుదల కానుంది.

సీనియర్‌ నటుడు వినోద్‌ కన్నుమూత

300కు పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ వినోద్(59) శ‌నివారం తెల్ల‌వారు జామున 2 గంట‌ల‌కు బ్రెయిన్ స్ట్రోక్‌తో క‌న్నుమూశారు.

యుక్రేయిన్‌కి కార్తి..

శుక్ర‌వారం విడుద‌లైన 'చిన‌బాబు' చిత్రంతో స‌క్సెస్ సాధించాడు హీరో  కార్తి. కుటుంబ క‌థా చిత్రంగా మంచి విజ‌యాన్ని అందుకున్నాడు కార్తి.

డైరెక్ట‌ర్‌ని మార్చేసిన నిర్మాత‌...

హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఒక‌వైపు స్టార్ హీరోల‌తో మల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తూనే..

స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా ప్ర‌కాశ్ రాజ్‌....

విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్ రాజ్ పాత్ర‌ల ఎంపిక‌లో ప‌రిమితంగా ఉంటున్నాడనే సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు శ్రీనివాస‌క‌ల్యాణం, హ‌లో గురూ ప్రేమ కోస‌మే చిత్రాల్లో న‌టిస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌.