వరుణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది...

  • IndiaGlitz, [Thursday,December 03 2015]

ముకుంద‌, కంచె చిత్రాలు త‌ర్వాత వ‌రుణ్ తేజ్ హీరోగా లోఫ‌ర్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సినిమా త‌ర్వాత దిల్‌రాజు, వంశీ అట్లూరి ఫీల్ మై లవ్ చేయ‌బోతున్నాడు. అలాగే కంచె వంటి డిఫ‌రెంట్ మూవీని తెర‌కెక్కించిన క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ మ‌రోసినిమా చేయ‌బోతున్నాడు. సినిమా టైటిల్ రాయ‌భారి అనే వార్త‌లు ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈచిత్రంలో వ‌రుణ్ తేజ్ అండ‌ర్ క‌వర్ ఏజెంట్‌గా కనిపించ‌బోతున్నాడట‌. డిసెంబ‌ర్ చివ‌రి వారంలోకానీ, జ‌న‌వరిలోకానీ సినిమాను సెట్స్‌లోకి తీసుకెళ్ళాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

More News

విష్ణుతో రొమాన్స్ చేస్తున్న అంజలి...

షాపింగ్ మాల్,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,మసాలా,గీతాంజలి...ఇలా విభిన్నకథా చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న అందాల నాయిక అంజలి.

రాజ్ తరుణ్ హీరోయిన్ మారింది..

మంచు విష్ణు,రాజ్ తరుణ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించనున్నారు.

బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ మారింది.

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న న్యూమూవీ బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.తెలుగు,తమిళ్ లో ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.

నిఖిల్ ఇండస్ట్రీలోకి రావడానికి కారణం వీళ్లే..

యువ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం శంకరాభరణం.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు ఉదయ్ నందనవనమ్ తెరకెక్కించారు. కథ,మాటలు,స్ర్కీన్ ప్లే కోన వెంకట్ అందించారు.

డిశంబర్ 7 నుండి డెహ్రాడూన్ లో 'ఫుల్ మూన్'

గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్పై ప్రకాష్ ఠాకూర్ నిర్మాతగా హర్షకుమార్,డాలీ శర్మ,నదీమ్ భార్గవ్,కామ్న సింగ్,అభిలాష్,రుహానీ శర్మ మొదలగువారు నటీనటులుగా...