'అంత‌రిక్షం' షూటింగ్ పూర్తి...

  • IndiaGlitz, [Monday,October 01 2018]

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ 'అంత‌రిక్షం'. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'ఘాజీ'కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ సంకల్ప్ రెడ్డి.. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌కు కూడా దర్శకత్వం వహించారు.

అదితి రావ్ హైదరి, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి.. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.

ఈ విష‌యాన్ని వ‌రుణ్ తేజ్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. సినిమా షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశాన‌ని తెలియ‌జేస్తూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. గ్రాఫిక్స్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌నున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 21న విడుద‌లవుతుంది. 

More News

'బంగారి బాలరాజు' అక్టోబర్ 25న విడుదల

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె.యమ్ డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు".

'భలే మంచి చౌక బేరమ్‌' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌

శ్రీసత్యసాయి ఆర్ట్స్‌, కె.కె.రాధామోహన్‌ సమర్పణలో అరోళ్ళ గ్రూప్‌ పతాకంపై మురళీక ష్ణ ముడిదాని దర్శకత్వంలో

ప్రయత్నం సినిమా ప్రెస్  మీట్

అభయ్ ప్రొడక్షన్ పతాకం పై విశాఖపట్నం లోని నూతన నటీనటులతో ధనుంజయ్, హ్రితిక సింగ్ హీరో హీరోయిన్ గా దినేష్ పి దర్శకత్వం లో నిర్మించిన సినిమా 'ప్రయత్నం'.

స‌వ్య‌సాచి టీజ‌ర్ విడుద‌ల‌.. 

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న స‌వ్య‌సాచి టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చాలా స్టైలిష్ గా.. కొత్త‌గా యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగింది.

వివాదంలోకి 'నోటా'

విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా ఆనంద్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ చిత్రం 'నోటా'. కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా తెలుగు, త‌మిళంలో నిర్మించిన ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న విడుద‌ల కానుంది.