నానికి ఇద్దరు

  • IndiaGlitz, [Wednesday,September 30 2015]

అష్టాచమ్మా'..సినిమా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. క్లాస్ కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారా నాని హీరోగా పరిచయమైయ్యాడు. ఈ చిత్రంతో నాని మంచి సక్సెస్ అందుకున్నాడు. తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో మరే సినిమా రూపొందలేదు. తాజాగా వీరి కలయికలో మరో సినిమా రూపొందనుందని ఫిలిం వర్గాల్లో మాటలు వినపడుతున్నాయి.

డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను రూపొందించే మోహనకృష్ణ ఇంద్రగంటికి గత చిత్రం బందిపోటు' తీవ్ర నిరాశను మిగిల్చింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. బీరువా' ఫేమ్ సురభి ఒక హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ గా కేరళ భామ నందిత థామస్ పేరు పరిశీలనలో ఉంది. నందిత కొన్ని మలయాళ, తమిళ చిత్రాల్లో నటించింది.

More News

ఆ హీరో తో టెన్ష‌న్ అంటున్న రాశి ఖ‌న్నా

ఊహ‌లు గుస‌గుస‌లాడే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ రాశి ఖ‌న్నా.

విజయ్ , నయన్ , సమంత ఇళ్లపై దాడి..

తమిళ హీరో విజయ్,హీరోయిన్స్ నయనతార,సమంత ఇళ్ల పై దాడి చేసింది ఎవరో కాదు ఇన్ కమ్ టాక్స్ అధికారులు.ఈ రోజు ఉదయం నుంచి ఈ దాడులు ప్రారంభమయ్యాయి.

లోఫ‌ర్ కొత్త టైటిల్ ఏమిటి..?

నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లోఫ‌ర్. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.

వర్మ వీరప్పన్ రిలీజ్ ఎప్పుడు...?

వివాదాలకు మరో పేరైన వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కిల్లింగ్ వీరప్పన్.రెండు రాష్ట్ర ప్రభుత్వాలను వణికించిన వీరప్పన్ ను చంపిన పోలీసాఫీసర్ కథతో వర్మ కిల్లింగ్ వీరప్పన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

బుల్లితెర పై 'బాహుబలి' ఎప్పుడు..?

ప్రభాస్,రానా,అనుష్క ప్రధాన తారాగణంగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం బాహుబలి.ఈ చిత్రం స్రుష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.