'ఇస్మార్ట్ శంక‌ర్‌' కు స‌మ‌స్య‌

  • IndiaGlitz, [Sunday,August 04 2019]

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందిన మాస్ సై ఫై ఎంట‌ర్‌టైన‌ర్ 'ఇస్మార్ట్ శంక‌ర్‌'. ఇప్ప‌టికే రూ.75 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌తో సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత ఈ సినిమా క‌థ నాదంటూ హీరో ఆకాశ్ ఆరోప‌ణ‌లు చేశారు. తాజాగా ఈ సినిమా మ‌రో వివాదంలో చిక్కుకుంది. బెంగ‌ళూరు మ‌ల్టీప్లెక్స్‌ల్లో ఏర్పాటు చేసిన పోస్ట‌ర్లు వివాదానికి కార‌ణ‌మ‌య్యాయి. అదేంటంటే రామ్ సిగ‌రెట్ తాగే పోస్ట‌ర్‌ను ప‌బ్లిక్‌లో ప్ర‌ద‌ర్శించ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం అంటూ దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నిర్మాత‌ల‌కు నోటీసుల‌ను పంపింది.

More News

రీమేక్ ఆలోచ‌న‌లో షారూక్‌

బాలీవుడ్ బాద్‌షా షారూక్‌ఖాన్ త‌దుప‌రి సినిమా ఏం చేస్తాడ‌నే దానిపై ఓ క్లారిటీ లేదు.

బీజేపీకి బ్రేక్‌లు వేయడానికి  ‘ఇద్దరు మిత్రులు’ భారీ ప్లాన్!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి బ్రేక్‌లు వేయడానికి ఇద్దరు మిత్రులు భారీ ప్లాన్ గీశారా..? సైలెంట్‌గా ఆ ప్లాన్ వర్కవుట్ చేయాలని కేసీఆర్, జగన్ భావిస్తున్నారా..?

తెలుగు తమ్ముళ్లూ.. జనం ఛీ కొట్టినా మారరా!

జనం ఛీకొట్టినా తెలుగు తమ్ముళ్లలో మార్పురావడం లేదని ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు.

పీసీసీ చీఫ్‌గా రఘువీరా ఔట్.. ‘పళ్లం’కు పగ్గాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనాంతరం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే.

రియల్ హీరో అనిపించుకున్న ‘రేసుగుర్రం’ విలన్!

ఇండియాలో చాలా చిత్రవిచిత్రమైన రాజకీయ నేతలను మనం చూసే ఉంటాం.. కనీసం వార్తల్లో అయినా ఫలానా నేత ఇలా చేశారు..