త్రివిక్రమ్ బోణీ కొడతాడా?

  • IndiaGlitz, [Sunday,August 06 2017]

మాట‌ల మాంత్రికుడు, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌ల్సా, అత్తారింటికి దారేది త‌రువాత ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ క‌ల‌యిక‌లో వ‌స్తున్న ఈ హ్యాట్రిక్ ప్ర‌య‌త్నానికి టైటిల్ అయితే ఫిక్స్ కాలేదు కాని.. రిలీజ్ డేట్‌ని సంక్రాంతికి అనుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
జ‌న‌వ‌రి 10 లేదా 11న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుద‌లయ్యే అవ‌కాశం ఉంది. విశేష‌మేమిటంటే.. ఇప్ప‌టివ‌ర‌కు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏ చిత్ర‌మూ పొంగ‌ల్ టైంలో రిలీజ్ కాలేదు. తెలుగు ప‌లుకుల‌కు కొత్తందం తెచ్చే త్రివిక్ర‌మ్‌.. తెలుగు వారికి ప్రియ‌మైన పండ‌గ సమ‌యంలో తొలిసారిగా వ‌స్తున్న వైనం ఆయ‌నకి ఆ సీజ‌న్ ప‌రంగా బోణి అందిస్తుందేమో చూడాలి.

More News

వారం గ్యాప్ తో.. ఆ కంచె దాటుతుందా?

అందం ఉంది..అభినయం ఉంది..

బ్లాక్ బస్టర్ దళపతి టైటిల్ తో మరో సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్,మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం'దళపతి'.

'లై' సినిమా 14 రీల్స్ బ్యానర్ గౌరవాన్ని పెంచే చిత్రమవుతుంది - త్రివిక్రమ్

యూత్ స్టార్ నితిన్ హీరోగా వెంకట్ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.

మేడమీద అబ్బాయి టీజర్ విడుదల!

వినోదాత్మక చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం మేడమీద అబ్బాయి.

బన్నివాసు నిర్మిస్తున్న వి4మూవీస్ 'నెక్ట్స్ నువ్వే' విడుదల

ఆదిసాయికుమార్ హీరోగా,ప్రభాకర్.పి దర్శకుడిగా పరిచయం చేస్తూ వి4మూవీస్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత బన్ని వాసు