తారక్ తో త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీ...

  • IndiaGlitz, [Saturday,November 23 2019]

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కబోతుందా..? ఔననే అంటున్నాయ్ టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం అలవైకుంఠ పురం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న త్రివిక్రమ్.... రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న జూనియర్ ఫిబ్రవరి కల్లా ఫ్రీ కానున్నారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ కానుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోతుంది అనేది ఫ్యాక్ట్. సో... త్రివిక్రమ్ పాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడట.

దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నాడట. తన మార్క్ నుంచి బయటకు వచ్చి త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో చేసే మూవీ కంటెంట్ అదిరిపోతుందని టాక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో పెరిగే జూనియర్ పరిధిని త్రివిక్రమ్ ఇలా క్యాష్ చేసుకోబోతున్నాడు అన్న మాట. అరవింద సమేత మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ కాంబినేషన్... మరో సారి సూపర్ హిట్ కాంబినేషన్ అవుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

More News

'వీరశాస్తా అయ్యప్ప కటాక్షం' హీరోగా నా నూరవ చిత్రం కావడం నా అదృష్టం - సుమన్

తెలుగులో హీరోగా 99 సినిమాలు చేశాక గ్యాప్ వచ్చింది.

ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్టీసీ ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్టీసీలో 5100 బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించాలని

ఎంపీలు టచ్‌లో ఉన్నారన్న సుజనా వ్యాఖ్యలపై వైసీపీ రియాక్షన్

వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఈ మాటలు విన్న వైసీపీ శ్రేణులు

అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో'... 'ఓ డాడీ' సాంగ్ విడుదల

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో...' వీరిద్దరి కాంబినేషన్...

యాంకర్‌ను హోటల్‌కు పిలిచిన సీనియర్ నటుడు!

ఇదిగో మీరు చదువుతున్న ఈ వ్యవహారం టాలీవుడ్ సీనియర్ నటుడి బాగోతం. ఒకట్రెండు కాదు మూడు దశాబ్దాలుగా టాలీవుడ్‌లో ఈయన ఓ వెలుగు వెలుగుతున్నాడు.