ట్రైలర్ విడుదల చేస్తున్న మహేష్, సమంత...

  • IndiaGlitz, [Monday,February 08 2016]

పివిపి సంస్థ బ్యాన‌ర్‌ఫై అడివిశేష్‌, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా అన‌సూయ ప్ర‌ధాన‌పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం క్ష‌ణం. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధారులు. హీరో ఓ కేసు చేదించడానికి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఏమి చేశాడనేదే ప్రధాన కథాంశం2015లో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో నామినేట్ అయిన అమెరికన్ సినిమాటోగ్రాపర్ షానియెల్ డియో సినిమాకు సినిమాటోగ్రఫీ అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ అందించారు. రవికాంత్ పేరెపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకు అడవి శేష్ కథను అందించారు. సినిమా చిత్రీకరణ తుదిదశలో ఉంది. సినిమాను మార్చి 4న విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం సూప‌ర్‌స్టార్ మ‌హేష్, స‌మంత‌లు క‌లిసి ఈ సినిమా ట్రైల‌ర్‌ను ఫిభ్ర‌వ‌రి 10న విడుద‌ల చేయ‌బోతున్నారు. అధికార‌కంగా స‌మాచారం రావాల్సి ఉంది.

More News

సరైనోడు తర్వాత బన్ని సినిమా ఇదే...

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం సరైనోడు.ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కిస్తున్నారు.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తనపేరుపై జరుగుతున్న మోసానికి నారారోహిత్ వివరణ

ఈ మధ్య తాటికొండ సాయికృష్ణ అనే వ్యక్తి నా పేరు చెప్పి సినిమా తీస్తానని అంటూ కొంత మంది వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది.

సూర్య 24 టీజ‌ర్ వ‌చ్చేస్తుంది

హీరో సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. 2డి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్

న‌య‌న‌తార పాత్ర‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్...అనగానే..ఇంత‌కీ ఏ సినిమాలో అనుకుంటున్నారా..? త‌ని ఓరువ‌న్ రీమేక్ లో. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించిన త‌ని ఓరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

మార్చిలో ర‌వితేజ సినిమా ప్రారంభం

మాస్ రాజా ర‌వితేజ దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేయాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న ఆ సినిమా ఆగిపోయింది.