ఎన్టీఆర్ ద‌ర్శ‌నం కోసం ట్రాఫిక్ జామ్..

  • IndiaGlitz, [Friday,June 03 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం చెన్నైలో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

అయితే...చెన్నైలో ఎన్టీఆర్ ని చూసేందుకు త‌మిళ అభిమానులు ఫోటోలో చూపిస్తున్న విధంగా బారులు తీరారు. దీంతో ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న న‌టుడు బ్ర‌హ్మాజీ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ...చెన్నైలో ట్రాఫిక్ జామ్...తార‌క రాముడి ద‌ర్శ‌నం కోసం అంటూ ఫోటోల‌ను పోస్ట్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా త‌మిళనాడులో కూడా తారక్ కి ఈరేంజ్ లో అభిమానులు ఉండ‌డం విశేషం.

More News

ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌ద్దు అంటున్న డైరెక్ట‌ర్..

వ‌రుణ్ తేజ్, శ్రీను వైట్ల కాంబినేష‌న్లో రూపొంద‌నున్న చిత్రం మిస్ట‌ర్. ఈ చిత్రాన్ని న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జి నిర్మించ‌నున్నారు. ఈ చిత్రం ఇప్పటికే ప్రారంభం కావాలి. కానీ...కొన్ని కార‌ణాల వ‌ల‌న ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

బన్ని విలన్ గా నటిస్తున్నాడా..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన సరైనోడు

రెమ్యునరేషన్ లేకుండానే...

ధనుష్ ను రాంజనా సినిమాతో బాలీవుడ్ కు పరిచయం చేయడమే కాదు,

స‌మంత చెప్పింది చైతు గురించేనా..

అందాల బొమ్మ స‌మంత ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో టాలీవుడ్ యంగ్ హీరోతో ల‌వ్ ఉన్నాను అని తెలియ‌చేసింది.

బన్ని, ఎన్టీఆర్ బాటలో మరో హీరో...

ఒకప్పుడు తెలుగులో బిజీ హీరోగా కొనసాగిన సిద్ధార్థ్.తెలుగులో సినిమాలు ఆశించిన రేంజ్ సక్సెస్ సాధించకపోవడంతో