ట‌చ్ చేసి చూడు.. డేట్ మారిందా?

  • IndiaGlitz, [Friday,December 22 2017]

రాజా ది గ్రేట్‌తో తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చారు మాస్ మ‌హారాజ్‌ ర‌వితేజ‌. ప్ర‌స్తుతం ఆయ‌న ట‌చ్ చేసి చూడుతో బిజీగా ఉన్నారు. నూతన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ‌.. ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్ర‌లో సంద‌డి చేయ‌నున్నారు. బెంగాల్ టైగ‌ర్ త‌రువాత రాశి ఖ‌న్నా మ‌రోసారి ఈ చిత్రంలో ర‌వితేజ‌కి జోడీగా న‌టిస్తోంది.

ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సీర‌త్ క‌పూర్ మ‌రో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 13న సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇప్పుడు ట‌చ్ చేసి చూడు రిలీజ్ డేట్ మారింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

జ‌న‌వ‌రి 25న ఈ సినిమాని విడుద‌ల చేసే దిశ‌గా నిర్మాత‌లు న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, వల్ల‌భ‌నేని వంశీ ఆలోచ‌న చేస్తున్నారని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా డ‌బ్బింగ్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. కాగా, ఈ చిత్రం త‌రువాత‌ క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేసేందుకు ర‌వితేజ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

More News

అల్లరి నరేష్.. రెండు కొత్త చిత్రాలు

ఇటీవలే మేడ మీద అబ్బాయ్ గా పలకరించాడు హాస్య చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్.

బాహుబలి రీమేక్ వస్తోంది

బాహుబలి,బాహుబలి 2 చిత్రాలు ఎంతటి సంచలన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చరణ్ , కొరటాల చిత్రానికి ముహుర్తం కుదిరిందా?

మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్ చిత్రాలతో హ్యాట్రిక్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ

నయనతార పాత్ర పేరేమిటంటే..

సింహా,శ్రీ రామ రాజ్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ,కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్ లో

ప‌వ‌న్.. ఆ రెండు ఒకేలా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరిది. ప‌వ‌న్ నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే.. విడుద‌ల‌ రోజు థియేటర్ల వ‌ద్ద‌ పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది.