నాగ్ , కార్తీల టైటిల్ మారుతుంది..

  • IndiaGlitz, [Sunday,August 23 2015]

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్ లో ఎవడు' ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సినిమా బ్యానర్ పై ఓ భారీ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. ఇన్ టచ్ బుల్స్ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని టాక్ వినపడుతుంది. ఈ చిత్రానికి మిత్రులు, దోస్త్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వినపడ్డాయి. అయితే తాజాగా ఈ చిత్రానికి ఊపిరి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

More News

షూటింగ్ జరుపుకుంటున్న భవ్య క్రియేషన్స్ చిత్రం

గోపిచంద్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో 'యజ్ఞం' ఒకటి. ఎ.యస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది.

సెప్టెంబర్ 12న 'అప్పుడలా ఇప్పుడిలా' ఆడియో విడుదల

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’.

కత్తిరించేశారు

సినిమా మేకింగ్ లో లెంగ్త్ పెరగడం కామన్. అయితే ఈ లెంగ్త్ ను ఎడిటింగ్ రూమ్ లో ట్రిమ్ చేసేసి సినిమాని రిలీజ్ చేస్తుంటారు.

హ్యపీ బర్త్ డే టు మెగాస్టార్

కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను

త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న 'కేటుగాడు'

‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో హీరోగా నటించి మెప్పించిన యంగ్ హీరో తేజస్ కంచర్ల హీరోగా ప్రముఖ రచయిత