జెన్యూన్ హిట్ గా 'టిక్ టిక్ టిక్'

  • IndiaGlitz, [Monday,June 25 2018]

ఇండియన్ సినిమా చరిత్రలొనె తొలి స్పెస్ మూవీగా తెరకెక్కిన చిత్రం టిక్ టిక్ టిక్. గత శక్రవారం విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. జయం రవి హీరోగా తెలుగులో తొలి సక్సెస్ ను అందుకున్నారు‌ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై లక్ష్మణ్ చదలవాడ , చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ ను ఫిలిం చాంబర్ లొ ఏర్పాటు చేశారు‌.

దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల మీద నమ్మకంతో ఇలాంటి ఓ స్పెస్ ఫిలిం ను తీశాం. వారు మా నమ్మకాన్ని వమ్ము చెయలేదు. లక్ష్మణ్ గారి భారీగా విడుదల చెశారు‌. వారికి ధన్యవాదాలన్నారు.

జయం రవి మాట్లాడుతూ.. ఇదొక కొత్త ప్రయత్నం. సక్సెస్ చెసి మాకు ప్రేక్షకులు, క్రిటిక్స్ ఎంకరేజ్ చేసారు.తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది ఫ్రేండ్స్ ఉన్నారు. ఇప్పుడు టిక్ టిక్ టిక్ సక్సెస్ తో డబుల్ హ్యాపీ గా ఉన్నాను. లక్ష్మణ్ గారు ఈ చిత్రాన్ని భారీగా విడుదల చెశారు‌.మంచి పబ్లిసిటీ కూడా చెస్తున్నారన్నారు.

త్వరలొ తెలుగు సినిమా కూడా చెస్తానన్నారు. ఈ సినిమా మేకింగ్ కొసం ఎంతో కష్టపడ్డాం‌. చిత్ర విజయం అదంతా మరిపొయెలా చేసింది.సిజి వర్క్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. మా నిర్మాతలు గట్స్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమాన్ గారి బిజి కూడా ఈ సినిమా సక్సెస్ లొ ప్రధానబలం. నా కొడుకు ఆరవ్ కూడా ఈ సినిమాతో పరిచయమవటం ఆనందంగాఉందన్నారు.

లక్ష్మణ్ చదలవాడ మాట్లాడుతూ..టిక్ టిక్ టిక్ ప్రేక్షకుల విజయం .జెన్యూన్ మౌత్ టాక్ తో ఈ సినిమా ఆడుతోంది‌. సౌత్ ఇండియా నుంచి ఈ తరహా సినిమా రావటం మనందరికి గర్వకారణం. మా బ్యానర్ లొ వరుసగా మూడొ చిత్రాన్ని సక్సెస్ చెసిన ఆడియెన్స్ కు దన్యవాదాలు. కామన్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చాలా బాగా ఎంజాయ్ చెస్తున్నారన్నారు.

More News

'పంతం' లాంటి సోష‌ల్ కాజ్ ఉన్న మూవీని నా 25వ సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది - గోపీచంద్‌

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ హీరో హీరోయిన్లుగా శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కె.చక్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న చిత్రం 'పంతం'.

రాజ్ త‌రుణ్ 'ల‌వ‌ర్‌' ఆడియో ఆవిష్క‌ర‌ణ

తొలి చిత్రం 'ఊయ్యాల జంపాల‌'తో స‌క్సెస్‌ఫుల్ హీరోగా కెరీర్‌ను స్టార్ట్‌చేసిన యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు ప్రేక్ష‌కులదరికీ చాలా ద‌గ్గ‌ర‌య్యారు.

సుమంత్ 'ఇదం జగత్' ఫస్ట్ లుక్ విడుదల

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న కథానాయకుడు సుమంత్ నటిస్తున్న వైవిధ్యమైన చిత్రం 'ఇదం జగత్'.

ప్ర‌భాస్.. ప‌దేళ్ళ త‌రువాత‌

బాహుబ‌లి సిరీస్‌తో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కెరీర్ గ్రాఫ్ ఒక్క‌సారిగా మారిపోయింది. జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌భాస్‌.

నితిన్‌కు జోడీగా మ‌రోసారి..

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ప్ర‌స్తుతం శ్రీ‌నివాస క‌ళ్యాణం చిత్రంతో బిజీగా ఉన్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్ వేగేశ్న తెర‌కెక్కిస్తున్నారు.