బాహుబ‌లిని బీట్ చేసిన టైగ‌ర్‌...

  • IndiaGlitz, [Saturday,November 11 2017]

స‌ల్మాన్ ఖాన్, క‌త్రినా కైఫ్ న‌టించిన చిత్రం 'టైగ‌ర్ జిందా హై'. గ‌తంలో స‌ల్మాన్‌, క‌త్రినా న‌టించిన 'ఏక్ థా టైగ‌ర్‌' చిత్రానికిది సీక్వెల్‌గా రూపొందింది. సినిమాను ఈద్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అలీ అబ్బాస్ జహీర్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ ట్రైల‌ర్ లైకుల ప‌రంగా 'బాహుబ‌లి 2' లైకుల రికార్డుల‌ను క్రాస్ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే..'బాహుబ‌లి 2' ట్రైల‌ర్ 5,41,000 లైకుల‌ను రాబ‌ట్టుకుంటే 'టైగ‌ర్ జిందా హై' చిత్రానికి 7,22,000 లైకులు వ‌చ్చాయి. మ‌రి ఈ సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా 'బాహుబ‌లి 2' రికార్డుల‌ను అధిగ‌మిస్తుందా? ఏమో చూద్దాం..

More News

వ‌రుణ్ కాదు.. సాయిధ‌ర‌మ్ తేజ్

ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల‌తో హ్యాట్రిక్ విజ‌యాల‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఓ మ‌ల్టీస్టార‌ర్ మూవీగా తెర‌కెక్కించేందుకు ఈ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ ప్లాన్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

సోష‌ల్ మీడియా నేప‌థ్యంలో 'దొంగోడొచ్చాడు'

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'తిరుట్టు ప‌య‌లే' చిత్రానికి సీక్వెల్‌గా 'తిరుట్టు ప‌య‌లే 2' సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో 'దొంగోడొచ్చాడు' పేరుతో విడుద‌ల చేశారు.

వెంకీతో నిత్యా మీనన్ ?

గురు తరువాత విక్టరీ వెంకటేష్ నటించబోయే కొత్త చిత్రానికి ముహుర్తం కుదిరిందన్న సంగతి తెలిసిందే. నేనే రాజు నేనే మంత్రి వంటి సక్సెస్ఫుల్ మూవీ తరువాత సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

'జై సింహా' భారీ వైజాగ్ షెడ్యూల్ పూర్తి

నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున యాక్షన్ ఎంటర్ టైనర్ "జై సింహా".

అనుప‌మ బాట‌లో మెహ‌రీన్‌

కేర‌ళ‌కుట్టి అనుపమ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బాట‌లోనే పంజాబి జాబిలి మెహ‌రీన్ అడుగులు వేస్తోందా? అవున‌నే అనిపిస్తోంది.. వారి సినిమాల ఫ‌లితాల‌ను చూస్తుంటే.