శ‌ర్వా..సాయిప‌ల్ల‌వి మ‌ధ్య గొడ‌వ‌లా?

  • IndiaGlitz, [Wednesday,July 25 2018]

ఫిదాతో తెలుగు వారి హృద‌యాల‌కు ద‌గ్గ‌రైన హీరోయిన్ సాయిప‌ల్లవి.. ఇక్క‌డి హీరోల‌కు మాత్రం ఆమ‌డ దూరంలో ఉంటుంద‌ని స‌మాచారం. ఇంత‌కు ముందు 'క‌ణం' సినిమా సమ‌యంలో కూడా సాయిప‌ల్ల‌వి బిహేవియ‌ర్ కార‌ణంగా.. నాగ‌శౌర్య ఆమెతో ఎడ‌మోహం పెడ‌మోహంగా ఉన్నాడు. తాజాగా మ‌రో హీరో కూడా సాయిప‌ల్ల‌వితో అలాగే ఉంటున్నాడు.

ఆ హీరో ఎవ‌రో కాదు.. శ‌ర్వానంద్‌. శ‌ర్వా, సాయిప‌ల్ల‌వి క‌లయిక‌లో హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ప‌డి ప‌డి లేచె మ‌న‌సు'. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో సాయిప‌ల్ల‌వి ఈగోయిస్టిక్‌గా ప్ర‌వ‌రిస్తుంద‌ని శ‌ర్వానంద్ హర్ట్ అయ్యాడ‌ట‌. అయితే యూనిట్ శ‌ర్వాకు స‌ర్దిచెప్పి షూటింగ్ కానిచ్చేస్తున్నార‌ట‌. ఇలా ప్ర‌వ‌ర్త‌న‌తో సాయిప‌ల్ల‌వి తెలుగులో రాణింపు క‌ష్ట‌మ‌వుతుంద‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. 

More News

శ్రీరెడ్డిపై త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి ఫైర్‌...

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ దుమారాన్ని రేపిన శ్రీరెడ్డి.. ఇప్పుడు కోలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు చేయ‌డం స్టార్ట్ చేసింది.

కుర్ర వార‌సుల క‌ల‌యిక‌లో...?

సినిమా ఇండ‌స్ట్రీలో వార‌సుల రాక ఎక్కువ‌గా ఉంది. అయితే ఎలాంటి అండ లేకుండా వ‌చ్చి హీరోగా సెటిల్ అయిన విజ‌య్ దేవ‌ర కొండ‌..

క‌మెడియ‌న్‌తో బ్రిటీష్ మోడ‌ల్‌...

'శంభో శంక‌ర‌' సినిమా త‌ర్వాత క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా న‌టిస్తున్న చిత్రం 'డ్రైవ‌ర్ రాముడు'.

రైతుల కోసం హీరో ఏం చేశాడంటే....

హీరోల్లో సోష‌ల్ అవేర్‌నెస్ పెరుగుతుంది. వీలైనంత మంది తమ వంతుగా స‌మాజానికి స‌హ‌కారాన్ని అందిస్తున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న సాక్ష్యం..27 న గ్రాండ్ రిలీజ్..!!

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం మూవీ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా జులై 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది..