నెల రోజుల గ్యాప్‌లో మూడు సినిమాలు

  • IndiaGlitz, [Wednesday,April 25 2018]

శ‌ర‌త్ కుమార్‌.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని విల‌క్ష‌ణ న‌టుడి పేరిది. భాష ఏదైనా త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ట్టుకుంటారు ఈ వెర్స‌టైల్ ఆర్టిస్ట్‌. నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ న‌టించిన అనుభ‌వం ఆయ‌న సొంతం. ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల కాలంలో తెలుగు సినిమాల్లో త‌రుచుగా క‌నిపిస్తున్నారు శ‌ర‌త్ కుమార్‌.

గ‌త ఏడాది జ‌య‌జాన‌కి  నాయ‌క చిత్రంతో అల‌రించిన శ‌రత్ కుమార్‌.. ఈ ఏడాది అయితే కేవ‌లం నెల రోజుల గ్యాప్‌లో మూడు సినిమాల‌తో సంద‌డి చేస్తున్నారు. ఆ చిత్రాలే భ‌ర‌త్ అనే నేను, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, సాక్ష్యం.

ఈ నెల 20న విడుద‌లైన భ‌ర‌త్ అనే నేనులో మ‌హేష్ బాబు తండ్రిగా ముఖ్య‌మంత్రి రాఘ‌వ రామ్ పాత్ర‌లో సంద‌డి చేసిన శ‌ర‌త్ కుమార్‌.. మే 4న విడుద‌ల కానున్న నా పేరు సూర్య‌లోనూ ఓ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు.

అలాగే మే 18న రానున్న సాక్ష్యంలోనూ ఆయ‌న ప్ర‌త్యేక‌మైన పాత్ర చేశార‌ని స‌మాచారం. మొత్త‌మ్మీద.. కేవ‌లం నెల రోజుల గ్యాప్‌లో ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో శ‌ర‌త్ కుమార్‌ ప‌ల‌క‌రిస్తున్నార‌న్న‌మాట‌.

More News

అప్పుడు కృష్ణ‌, ఇ.వి.వి- ఇప్పుడు మ‌హేష్‌, అల్లరి న‌రేష్‌

కొన్ని కొన్ని విష‌యాలు యాదృచ్ఛికంగా జ‌రిగినా విన‌డానికి ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. అలాంటి ఓ విష‌య‌మే కృష్ణ‌, మ‌హేష్ బాబు విష‌యంలో చోటు చేసుకోనుంది.

బాల‌య్యతో వ‌ర్క‌వుట్ కాలేదు.. మ‌రి సుధీర్ బాబుకి?

వైవిధ్య‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలిచిన నిర్మాణ సంస్థ‌ల్లో శ్రీ‌దేవి మూవీస్ ఒక‌టి. ఆదిత్య 369, వంశానికొక్క‌డు వంటి విజ‌యంత‌మైన చిత్రాల‌ను నిర్మించిన ఈ సంస్థ అధినేత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్‌..

క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా

వారం గ్యాప్‌లో రెండు సోల్జ‌ర్ చిత్రాలు

దేశం కోసం ప్రాణత్యాగం చేయ‌డానికి కూడా వెనుకాడ‌ని ఆర్మీ ఆఫీస‌ర్ల క‌థ‌ల‌తో గ‌తంలో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.

ర‌వితేజ 'డిస్కోరాజా'

మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం నేల టిక్కెట్టు సినిమాతో మే 24న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా చేస్తున్నాడు.