ఆ ముగ్గురు నిర్మాత‌లు క‌లిసారు

  • IndiaGlitz, [Tuesday,November 17 2015]

ఇటీవ‌ల అగ్ర‌హీరోల సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో చాలా గంద‌ర‌గోళ ప‌రిస్థ‌తి ఏర్ప‌డింది. ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ మారితే..మొత్తం సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోతున్నాయి. అఖిల్ మూవీ రిలీజ్ డేట్ మార‌డంతో ద‌స‌రా సీజ‌న్ లో చిన్న సినిమాలు రిలీజ్ కి అవ‌కాశం వ‌చ్చింది. ఆత‌ర్వాత దీపావ‌ళి కానుక‌గా అఖిల్ మూవీ రిలీజ్ చేస్తే...అప్ప‌టి వ‌ర‌కు అనుకున్న మిగిలిన సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవ‌ల‌సి వ‌చ్చింది.

తాజాగా శంఖ‌రాభ‌ర‌ణం నిర్మాత కోన వెంక‌ట్, సైజ్ జీరో నిర్మాత పి.వ‌ర ప్ర‌సాద్, బెంగాల్ టైగ‌ర్ నిర్మాత రాధా మోహ‌న్ క‌ల‌సి త‌మ సినిమాల రిలీజ్ డేట్స్ విష‌య‌మై మాట్లాడుకున్నారు. ఫైన‌ల్ గా సైజ్ జీరో మూవీ ఈనెల 27న‌, శంక‌రాభ‌ర‌ణం మూవీ డిసెంబ‌ర్ 4న‌, బెంగాల్ టైగ‌ర్ మూవీ డిసెంబ‌ర్ 10న రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించుకున్నారు.

More News

'తను నేను' 27న విడుద‌ల‌

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న రామ్మోహన్‌ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు.

చిరు మ‌న‌సు మార్చుకున్నాడా..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

పూరి మ‌రోసారి

త‌న కెరీర్ మొత్త‌మ్మీద డిసెంబ‌ర్ నెల‌లో ఒకే ఒక్క సినిమాతో ప‌ల‌క‌రించాడు అగ్ర ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్.

ఉద్యోగ వేట‌లో షామిలి

'ఓయ్' బ్యూటీ షామిలి ఉద్యోగ వేట‌లో ప‌డింది. అయితే ఇదేదో నిజ‌జీవితానికి సంబంధించి అనుకోకండి.

త‌మ‌న్నాని హింస పెట్టిన కార్తీ

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాని.. 'ఆవారా' కార్తీ హింస పెట్టాడా? అవున‌నే వినిపిస్తోంది కోలీవుడ్‌లో. అయితే ఇదేదో వ్య‌క్తిగ‌తంగా అనుకునేరు. కానేకాదు.