ఆ ముగ్గురు నిర్మాతలు కలిసారు
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/play-spl.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igplunmute.png)
Send us your feedback to audioarticles@vaarta.com
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-like.png)
![](https://d1pyuwmru9u39x.cloudfront.net/images/player/igpl-dislike.png)
ఇటీవల అగ్రహీరోల సినిమా రిలీజ్ డేట్ విషయంలో చాలా గందరగోళ పరిస్థతి ఏర్పడింది. ఒక పెద్ద సినిమా రిలీజ్ డేట్ మారితే..మొత్తం సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోతున్నాయి. అఖిల్ మూవీ రిలీజ్ డేట్ మారడంతో దసరా సీజన్ లో చిన్న సినిమాలు రిలీజ్ కి అవకాశం వచ్చింది. ఆతర్వాత దీపావళి కానుకగా అఖిల్ మూవీ రిలీజ్ చేస్తే...అప్పటి వరకు అనుకున్న మిగిలిన సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవలసి వచ్చింది.
తాజాగా శంఖరాభరణం నిర్మాత కోన వెంకట్, సైజ్ జీరో నిర్మాత పి.వర ప్రసాద్, బెంగాల్ టైగర్ నిర్మాత రాధా మోహన్ కలసి తమ సినిమాల రిలీజ్ డేట్స్ విషయమై మాట్లాడుకున్నారు. ఫైనల్ గా సైజ్ జీరో మూవీ ఈనెల 27న, శంకరాభరణం మూవీ డిసెంబర్ 4న, బెంగాల్ టైగర్ మూవీ డిసెంబర్ 10న రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.