శంక‌ర్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఇదే

  • IndiaGlitz, [Monday,June 20 2016]

గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తాజాగా రోబో సీక్వెల్ చేస్తున్నవిష‌యం తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న రోబో 2.0 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న రోబో 2.0 చిత్రాన్ని వ‌చ్చే సంవ‌త్స‌రం రిలీజ్ చేయ‌నున్నారు.ఇదిలా ఉంటే...రోబో 2.0 త‌ర్వాత శంక‌ర్ చేయ‌నున్నప్రాజెక్ట్ ఏమిట‌నేది ఆస‌క్తిగా మారింది.

అయితే చెన్నై స‌మాచారం ప్ర‌కారం...విక్ర‌మ్, విజ‌య్ కాంబినేష‌న్లో శంక‌ర్ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. విక్ర‌మ్ తో శంక‌ర్ అప‌రిచితుడు, ఐ చిత్రాలు తెర‌కెక్కించారు. విజ‌య్ తో శంక‌ర్ త్రీ ఇడియ‌ట్స్ రీమేక్ స్నేహితుడు చిత్రాన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల‌ కాంబినేష‌న్లో శంక‌ర్ భారీ మ‌ల్టీస్టార‌ర్ రూపొందిస్తే..సంచ‌ల‌న‌మే. మ‌రి..ఈ వార్త‌ల పై క్లారిటీ రావాలంటే రోబో 2.0 రిలీజ్ వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

రాజ్ తరుణ్ న్యూమూవీ డీటైల్స్..

ఉయ్యాలా జంపాలా,సినిమా చూపిస్త మావ,కుమారి 21ఎఫ్...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ హీరో రాజ్ తరుణ్.

మహేష్ బయటపడ్డాడు...

సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం రిలీజైనప్పటి నుంచి చాలా అప్ సెట్ అయ్యాడు.

డిఫ‌రెంట్ ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ కుంద‌న‌పు బొమ్మ - డైరెక్ట‌ర్ వ‌ర ముళ్ల‌పూడి

నా అల్లుడు, విశాఖ ఎక్స్ ప్రెస్...చిత్రాల ద‌ర్శ‌కుడు వ‌ర ముళ్ల‌పూడి తెర‌కెక్కించిన తాజా చిత్రం కుంద‌న‌పు బొమ్మ‌. ఈ చిత్రంలో  సుధాక‌ర్, సుధీర్, చాందిని చౌద‌రి హీరో, హీరోయిన్స్ గా న‌టించారు. విభిన్న ప్రేమ క‌థా చిత్రంగా రూపొందిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

మరో ప్రయోగానికి రెడీ అంటున్ననాగ్..

ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే హీరో కింగ్ నాగార్జున.తెలుగు తెర పై ఇప్పటి వరకు ఎన్నో ప్రయోగాలు చేసిన నాగార్జున

జూన్ 24న 'జ‌క్క‌న్న' ఆడియో విడుద‌ల‌

సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించి మెద‌టి లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేయ‌టం జ‌రిగింది. విడుద‌ల‌య్యిన మెద‌టిరోజునే 100000 వీవ్స్ రావ‌టం ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల అంచ‌నాలు ఏరేంజిలో వున్నాయో తెలుస&