ఆ ద‌ర్శ‌కుడితో మూడోసారి

  • IndiaGlitz, [Friday,July 08 2016]

గోపీచంద్ హీరోగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ను 'బెంగాల్ టైగ‌ర్' తర్వాత సంప‌త్ నంది ద‌ర్శ‌త్వంలో శంఖం, రెబల్ వంటి యాక్ష‌న్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్స్ న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం గోపీచంద్ చేస్తున్న ఆక్సిజ‌న్ పూర్తి కావ‌చ్చింది. ఈ సినిమాను త్వ‌ర‌లోనే సెట్స్‌లోకి తీసుకెళ్ళ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈచిత్రంలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఓ హీరోయిన్‌గా నటించ‌నుంద‌ని స‌మాచారం. మ‌రో హీరోయిన్‌గా రాశిఖ‌న్నాను సంప్ర‌దిస్తున్నారు. మ‌రి మూడో హీరోయిన్ ఎవ‌రో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. కాగా సంప‌త్‌నంది ద‌ర్శ‌క‌త్వంలో ర‌చ్చ, బెంగాల్‌టైగ‌ర్ చిత్రాలు త‌ర్వాత త‌మ‌న్నా చేయ‌బోతున్న మూడో చిత్ర‌మిది కావ‌డం విశేషం.

More News

జూలై 16న 'చుట్టాలబ్బాయి' ఆడియో

లవ్ లీ రాక్ స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్,ఎస్.ఆర్.టి.మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో

నయనతార నిర్ణయంతో షాకైన బన్ని..

అందాల తార నయనతార శింబు,ప్రభుదేవా లతో లవ్ పడడం...ఆతర్వాత వాళ్లతో నయనతార లవ్ బ్రేక్ అప్ అవ్వడం తెలిసిందే.

మెగా హీరోకే ఏక్టింగ్ నేర్పుతున్న శేఖర్ కమ్ముల....

ఆనంద్,గోదావరి,హ్యాపీడేస్,లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్...ఇలా విభిన్న కథా చిత్రాలను అందించిన శేఖర్ కమ్ముల తాజాగా వరుణ్ తేజ్ తో

రామెజిఫిల్మ్ సిటి లో చివరి పాట చిత్రీకరణ జులై 22న సునీల్ 'జక్కన్న' విడుదల

సునీల్ హీరోగా,మన్నార్ చోప్రా హీరోయిన్ గా,ప్రేమకథాచిత్రమ్ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న

జనతా గ్యారేజ్ ఆడియో వేడుక - వేదిక ఖరారు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్.