ర‌వితేజ మూడో హీరోయిన్ దొరికేసింది

  • IndiaGlitz, [Tuesday,July 09 2019]

'అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని' సినిమా త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న చిత్రం 'డిస్కోరాజా'. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్. ఇప్ప‌టికే న‌భా న‌టేశ్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. కాగా లేటెస్ట్‌గా మూడో హీరోయిన్ ఓకే అయ్యింద‌ట‌. స‌మాచారం ప్రకారం 'ప‌టేల్‌సార్‌', 'అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు' ఫేమ్ తాన్యా హోప్ 'డిస్కోరాజా'లో మూడో హీరోయిన్‌గా న‌టించ‌నున్నారు. ఈమె ఈ చిత్రంలో సైంటిస్ట్ పాత్ర‌ను పోషిస్తున్నార‌ట‌. రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరోయిన్‌గా మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న తాన్యాకు ర‌వితేజ 'డిస్కోరాజా' ఏ మేర సాయ‌ప‌డ‌తాడో చూడాలి.

More News

పోలీసులు, మీడియాతో ఆటలా సందీప్, ప్రియదర్శి!

టాలీవుడ్ కమెడియన్‌ కమ్ హీరోగా రాణిస్తున్న ప్రియదర్శి బుల్లెట్‌ వాహనం మిస్సయ్యిందన్న వ్యవహారం ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో

బంగారం బిజినెస్‌లోకి కాజ‌ల్‌

హీరోయిన్స్ అంద‌రూ వారి సంపాద‌న‌ను వారికి న‌చ్చిన వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చే్స్తుంటారు. కొంద‌రు హీరోయిన్స్ నిర్మాణ సంస్థ‌లు స్థాపించి, ఇక్క‌డే సినిమాలు తీస్తుంటారు.

నితిన్‌తో మ‌ళ్లీ... ఇల్లీ బేబీ!

`దేవ‌దాసు` సినిమా చేసి తెలుగు కుర్ర‌కారును త‌న న‌డుమొంపు సొగ‌సుల‌తో క‌ట్టిప‌డేసింది ఇలియానా.

నీవల్లైతే చేస్కో... నెటిజెన్ కు తాప్సి సవాల్

తాప్సీ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఆ మాట‌కొస్తే జ‌ర అగ్రెసివ్‌గానే ముందుకు వెళ్తోంది. అవ‌త‌లి వ్య‌క్తి ఎవ‌రూ ఏంటి? అన్న‌ది ప‌ట్టించుకోకుండా `నీవ‌ల్లైతే చూస్కో.. చేస్కో` అని అంటోంది.

చెర్రీ... ఇన్‌స్టాగ్రామ్‌లో చేరీ!

చెర్రీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. ఇక‌పై వ‌రుస‌గా పిక్స్ పోస్ట్ చేయాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కేవ‌లం ఫేస్‌బుక్‌లోనే ఉన్నారు.