వాళ్లిద్ద‌రూ చేయ‌మ‌న్నారు..?

  • IndiaGlitz, [Tuesday,October 17 2017]

త‌మిళ‌నాట శ‌శిక‌ళ జైలులో అనుభ‌విస్తున్న రాజ‌భోగాల‌ను బ‌య‌ట‌పెట్టిన డీజీపీ రూప సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి విదిత‌మే. ఈమె స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఏఎంఆర్ ర‌మేష్ సినిమాను తెర‌కెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. క‌థ‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా డీజీపీ రూప పాత్ర‌లో న‌టించ‌మ‌ని న‌య‌న‌తార‌, అనుష్క‌ల‌ను సంప్ర‌దించాడ‌ట ద‌ర్శ‌కుడు ర‌మేష్‌. సద‌రు ద‌ర్శ‌కుడు.

అయితే వీరిద్ద‌రూ ఈ క‌థ‌లో రాజ‌కీయ కోణం ఎక్కువగా ఉంటుంది కాబ‌ట్టి, తాము న‌టించ‌లేమ‌ని తేల్చేశారిద్ద‌రూ. శ‌శిక‌ళ‌కు సంబంధించిన కాన్సెప్ట్ కావ‌డంతో బెదిరిపులు వ‌స్తాయ‌ని ఇద్ద‌రూ వెనుకంజ వేస్తార‌ని స‌మాచారం. కాగా ఇప్పుడు ద‌ర్శ‌కుడు ర‌మేష్ హీరోయిన్ త్రిష‌ను సంప్ర‌దించే ప‌నిలో బిజీగా ఉన్నారు. మ‌రి త్రిష ఏమ‌ని అంటుందో చూడాలి.

More News

క‌మ‌ల్ సినిమా ఆగిపోలేదు...

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంకర్ 'ఇండియ‌న్ 2' తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు పాతికేళ్ల త‌ర్వాత ఈ కాంబోలో సినిమా రూపొంద‌నుండ‌టం విశేషం.

ద‌ర్శ‌కుడిగా మ‌రో హీరో...

రీసెంట్‌గా చిల‌సౌ సినిమాతో హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా మారారు. ఈయ‌న బాట‌లోనే మ‌రో హీరో కూడా ద‌ర్శ‌క‌త్వం వైపు అడులేస్తున్న‌ట్లు స‌మాచారం. ఆ హీరో మ‌రెవ‌రో కాదు..సాయిరామ్ శంక‌ర్.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ త‌మ్ముడైన సాయిరాం శంక‌ర్‌, త‌నే హీరోగా న‌టిస్తూ ఓ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌.

ఒకరోజు ఆలస్యంగా విజయ్...

తమిళ హీరో విజయ్ తెలుగులో తన మార్కెట్ ను పెంచుకోవడానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా, విజయ్ తన ప్రస్తుత చిత్రం `అదిరింది`(తమిళంలో `మెర్సల్`) సినిమాను ఈ నెల 18న విడుదల చేయాలని అనుకున్నారు.

సీనియర్ బాలీవుడ్ దర్శకుడు కన్నుమూత

షమ్మీ కపూర్తో ప్రొఫెసర్ (1962), ప్రిన్స్ (1969) చిత్రాలతో పాటు రాజేంద్రకుమార్, శశికపూర్, హేమామాలిని, షబానా అజ్మీ, రేఖ, రాజేశ్ ఖన్నా వంటి స్టార్లతో సినిమాలతో పాటు...సునీల్ దత్, వైజయంతి మాలా జంటగా రూపొందిన ఆమ్రపాలి (1966) సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లేఖ్ టాండన్ ఈరోజు ముంబై పావైలో కన్నుమూశారు.

కొత్తవారితో వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు రామ్గోపాల్ వర్మ. స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ను రాజకీయ ప్రస్థానంలోని కోణంలో చూపెట్టబోతున్నాడన రామ్ గోపాల్ వర్మ. అల్రెడి ఈ విషయంపై పలువురు రాజకీయ నాయకులు వర్మపై కామెంట్స్ కూడా చేశారు. అయితే వర్మ ఎక్కడా తగ్గలేదు.