డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో తరుణ్ భాస్కర్

  • IndiaGlitz, [Monday,July 02 2018]

డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని ముంబాయిలో కలిశారు. ఈ నగరానికి ఏమైంది చిత్ర స్పెషల్ షోలో వీరిద్దరూ కలవడం జరిగింది. ఇద్దరు దర్శకులు ఈ నగరానికి ఏమైంది సంజు చిత్రాల గురించి ముచ్చటించుకోవడం జరిగింది. తరుణ్ భాస్కర్ తన ఐడియాస్ ను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణితో షేర్ చేసుకున్నారు.

రాజ్ కుమార్ హిరాణి, తరుణ్ భాస్కర్ తీసిన చిత్రాలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. సంజు చిత్రం బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది. సినిమా విడుదలైన అన్ని ఏరియాలనుండి మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాక భారి వసూళ్లను రాబడుతోంది. ఈ నగరానికి ఏమైంది సినిమా నలుగురు స్నేహితులు గోవాలో షార్ట్ ఫిలిం చెయ్యడానికి పొందిన అనుభూతులతో తెరకెక్కించబడింది. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా మంచి విజయం సాధించింది.

More News

'నిన్నుకోరి'కి రివర్స్‌గా చైతు, సామ్ చిత్రం

ఆన్‌స్క్రీన్  మ్యాజిక్ చేసే జంటల్లో నాగచైతన్య, సమంత జోడీ ఒక‌టి. 'ఏ మాయ చేసావే'తో తొలిసారి ప్రేక్షకులను అలరించిన ఈ జంట.. తర్వాత 'మనం', 'ఆటోనగర్ సూర్య' చిత్రాలతో సక్సెస్‌ఫుల్ జోడీగా పేరు తెచ్చుకుంది.

ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ పాత్ర‌లో జ‌గ్గూ భాయ్‌

యాత్ర పేరుతో మ‌హి .వి.రాఘ‌వ్ దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర‌ను సినిమా రూపంలో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

'విశ్వామిత్ర' విల‌న్‌గా..

'గీతాంజలి' లాంటి కామెడీ హారర్‌తో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన‌ దర్శకుడు రాజ్ కిరణ్. ప్ర‌స్తుతం ఈ దర్శకుడు..   'విశ్వామిత్ర' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' ప్రారంభం

హీరో విజయ్ దేవరకొండ కొత్త చిత్రం "డియర్ కామ్రేడ్" సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో అంద‌రినీ మెప్పించే ప్యూర్ ల‌వ్ స్టోరీ 'తేజ్ ఐ ల‌వ్ యు' - సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో