త‌ని ఓరువ‌న్ రీమేక్ పై జ‌యం ర‌వి కామెంట్

  • IndiaGlitz, [Saturday,February 13 2016]

జ‌యం ర‌వి న‌టించిన త‌మిళ మూవీ త‌ని ఓరువ‌న్ ఘ‌న విజ‌యం సాధించి..జ‌యం ర‌వికి ఎంతో పేరు తీసుకువ‌చ్చింది. ఈ చిత్రాన్ని జ‌యం ర‌వి సోద‌రుడు రాజా తెర‌కెక్కించారు. ఇప్పుడు త‌ని ఓరువ‌న్ సినిమాని తెలుగులో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర‌వింద్ ఈ మూవీని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

త‌ని ఓరువ‌న్ రీమేక్ ఇక్క‌డ ఎలాంటి విజ‌యాన్నిసాధిస్తుంద‌నుకుంటున్నారు...? అని జ‌యం ర‌విని అడిగితే...త‌ని ఓరువ‌న్ ఓ డిప‌రెంట్ స్టోరి. ఈ డిఫ‌రెంట్ స్టోరిలో న‌టించ‌డానికి క‌థ‌కు త‌గ్గ‌ట్టు ఉండే హీరో, అలాగే ఈ మూవీని తెర‌కెక్కించ‌డానికి కూడా దీనికి త‌గ్గా డైరెక్ట‌ర్ కావాలి. త‌ని ఓరువ‌న్ రీమేక్ కి రామ్ చ‌ర‌ణ్‌, సురేంద‌ర్ రెడ్డి మంచి కాంబినేష‌న్ సెట్ అయ్యింది. సో...ఖ‌చ్చితంగా త‌ని ఓరువ‌న్ రీమేక్ ఒరిజ‌న‌ల్ క‌న్నా పెద్ద హిట్ అవుతుంది అన్నారు. మ‌రి..జ‌యం ర‌వి చెప్పింది నిజ‌మ‌వుతుందేమో చూద్దాం.

More News

హ‌ను రాఘ‌వ‌పూడి క‌వ‌చం ఎవ‌రితో..?

అందాల రాక్ష‌సి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌క‌పోయినా...అభిరుచి గ‌ల ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న యంగ్ డైరెక్ట‌ర్ హ‌ను రాఘ‌వ‌పూడి.

'ఊపిరి' షూటింగ్‌ పూర్తి - మార్చిలో విడుదల

'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు

దుబాయ్ గామా అవార్డ్స్ లో బాహుబలి దండయాత్ర

ఫిబ్రవరి 12, దుబాయి : ప్రతి సంవత్సరం దుబాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గామా ఆన్యువల్ టాలివుడ్ మ్యూజిక్ అవార్డ్స్ 3వ సంవత్సరంలో మరింత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించింది గల్ఫ్ ఆంధ్ర ఈవెంట్స్.

ముంబాయిలో ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్...

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో స‌క్సెస్ సాధించిన ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ జ‌న‌తా గ్యారేజ్ లో న‌టించేందుకు రెడీ అవుతున్నాడు.

ఫిబ్రవరి 14 న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసుకోనున్న సునీల్ - వాసు వర్మ- దిల్ రాజు ల కృష్ణాష్టమి

చక్కటి డాన్సు ల తో, సూపర్బ్ కామెడీ టైమింగ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న సునీల్ హీరో గా, వాసు వర్మ దర్శకత్వం లో ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న చిత్రం 'కృష్ణాష్టమి'.