అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు: టీఎఫ్‌డీసీ ఛైర్మన్ పూస్కూరు రామ్మోహనరావు

  • IndiaGlitz, [Friday,April 13 2018]

కేంద్రప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన జాతీయ అవార్డులో తెలుగు చిత్రాలకు అవార్డులు రావడం ఆనందంగా వుందని అన్నారు టీఎఫ్‌డీసీ  ఛైర్మన్ పూస్కూరు రామ్మోహనరావు.

ఆయన మాట్లాడూతూ కేంద్రప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో తెలుగు చిత్రాలైన బాహుబలి-2 చిత్రం మూడు అవార్డులు కైవసం చేసుకోవడం, ఘాజీ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా గుర్తింపు పొందటం సంతోషంగా వుంది.  ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 

More News

ప్రభాస్ చేతుల మీదుగా మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ 'క్రైమ్‌ 23' ట్రైల‌ర్‌ లాంచ్‌

'బ్రూస్‌ లీ', 'ఎంతవాడుగాని' చిత్రాల‌లో విల‌న్‌గా నటించి తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించాడు అరుణ్ విజ‌య్‌. ఈయ‌న సీనియర్‌ నటులు విజయ్‌ కుమార్‌-మంజుల‌ తనయుడు.

చ‌ర‌ణ్ న‌టించిన సంస్థ‌లో చిరు మూవీ?

"మెగాస్టార్ చిరంజీవి.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ‌లో సినిమా చేయబోతున్నారా?" అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

దేవ‌దాసు లుక్‌లో నాగ‌చైత‌న్య‌

భగ్న ప్రేమికుడు అంటే ముందుగా గుర్తుకొచ్చేది దేవదాసు. అటువంటి దేవదాసు పేరు వినగానే సినీ ప్రియుల మదిలో మెదిలే నటుడు అక్కినేని నాగేశ్వరరావు.  

'నా పేరు సూర్య' చిత్రంలోని బ్యూటిఫుల్ లవ్ సాంగ్ రిలీజ్

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా

ఆ సన్నివేశాలు నన్ను బాగా ఇంప్రెస్స్ చేశాయి: 'ఇంతలో ఎన్నెన్ని వింతలో' నిర్మాత రామ్మోహనరావు

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్ ముఖ్య తారాగణంతో  హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామ్మోహన్ రావు ఇప్పిలి నిర్మాతలుగా