మోడీపై సినిమా చేద్దామనుకుంటున్న తెలుగు నిర్మాత...

  • IndiaGlitz, [Thursday,February 25 2016]

శ్రీకాంత్, నికిత జంటగా సతీష్ కాశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం టెర్రర్. మార్చి 4న విడుదలవుతుంది. ఈ సినిమా నిర్మాత షేక్ మస్తాన్ ఇప్పుడు ఈ సినిమా కంటే ముందుగా ప్రధాని నరేంద్రమోడీపై ఓ సినిమాను నిర్మించాలనుకున్నాడట. హిందీలో ఈ చిత్రాన్ని నిర్మించాలని, వీలైతే క్రౌడ్ ఫండింగ్ ద్వారా సినిమా చేయాలనుకున్నాడట. స్క్రిప్ట్ తో సతీష్ కాశెట్టిని కలిస్తే, సతీష్ కాశెట్టి ముందు టెర్రర్ సినిమా చేద్దామని సలహా ఇచ్చి ఈ సినిమా చేసేలా చూశాడట. అయితే తాను తప్పకుండా నరేంద్రమోడీపై సినిమా తీస్తానని అంటున్నాడు షేక్ మస్తాన్.

More News

ఫిభ్రవరి 26న విడుదలవుతున్న 'రాజుగారింట్లో 7వ రోజు'

భరత్‌ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అజయ్‌ ప్రధానపాత్రలో భరత్‌, అర్జున్‌, వెంకటేష్‌, అక్షయ్‌, సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం'రాజుగారింట్లో7వ రోజు'.

పందెంకోడి సీక్వెల్ క్యాన్సిల్...

విశాల్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ తెచ్చిపెట్టిన చిత్రం పందెంకోడి. 2005లో విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

స్టూడెంట్ గా యంగ్ టైగర్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం జనతాగ్యారేజ్.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్ గా ప్రారంభమైంది.

పడేసావే..అనే చిన్న సినిమా పెద్ద విజయం సాధించాలి - కింగ్ నాగార్జున

కార్తీక్ రాజు,నిత్యా శెట్టి జంటగా నటించిన చిత్రం పడేసావే.ఈ చిత్రం ద్వారా చునియా దర్శకురాలుగా పరిచయం అవుతున్నారు.

చిరు పై సెటైర్ వేసిన‌ బాల‌య్య‌..

నంద‌మూరి బాల‌కృష్ణ లేపాక్షి ఉత్స‌వాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడు లో మీడియాతో మాట్లాడిన బాల‌య్య‌ను లేపాక్షి ఉత్స‌వాల‌కు చిరంజీవిని పిల‌వ‌లేదా అని జ‌ర్న‌లిస్ట్ లు అడ‌గితే.