ఇప్పుడు తెలుగు చిత్రాల దండయాత్ర...

  • IndiaGlitz, [Tuesday,February 02 2016]

త‌మిళ హీరోల‌ను కూడా తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తుంటారు. త‌మిళ హీరో సినిమా హిట్ అయితే సద‌రు హీరో సినిమాలు తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్‌లో విడుద‌ల‌య్యేవి. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు హీరోలు త‌మిళ మార్కెట్‌పై క‌న్నేశారు. మ‌హేష్‌బాబు, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌లు త‌మిళ‌, మ‌ల‌యాళ మార్కెట్‌పై క‌న్నేశారు. అందుకే సినిమాల‌ను ఆయా రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు. ముఖ్యంగా బాహుబ‌లి, శ్రీమంతుడు చిత్రాలు త‌ర్వాత తెలుగు చిత్రాలతో తెలుగు సినిమాల మార్కెట్ పెరిగాయి.

ఇప్పుడు మ‌హేష్ ఆగ‌డు చిత్రం పోకిరిపోలీస్‌గా విడుద‌లైంది. అలాగే ప్ర‌భాస్ రెబ‌ల్ చిత్రం వీర‌బ‌లి పేరుతో విడుద‌ల‌వుతుంది. అంతే కాకుండా రవితేజ‌, శృతిహాస‌న్‌, అంజ‌లి న‌టించిన బ‌లుపు చిత్రం కూడా ఎవ‌న్‌డా అనే పేరుతో తెలుగులో విడుద‌ల‌వుతుంది. ఒక‌ప్పుడు త‌మిళ చిత్రాలు తెలుగు డ‌బ్బింగ్ పేరుతో తెలుగు మార్కెట్‌పై దాడి చేశాయి. ఇప్పుడు తెలుగు చిత్రాలు కూడా అదేవిధంగా త‌మిళ ఇండ‌స్ట్రీని క్యాప్చ‌ర్ చేయ‌డానికి దండ‌యాత్ర మొద‌లు పెట్టాయి.

More News

ముస్తాబవుతున్న 'టైటానిక్'

రాజీవ్ సాలూరి,యామిని భాస్కర్ హీరో హీరోయిన్లుగా కన్నా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్పై నూతన చిత్రం 'టైటానిక్'.'అంతర్వేది టు అమలాపురం’ట్యాగ్ లైన్.

కొరటాల శివ నెక్ట్స్ మూవీ ఇదే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి ప్రయత్నంలోనే సంచలన విజయాన్ని సాధించిన సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ.

40 కోట్ల క్లబ్ లో సోగ్గాడు...

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ సెన్సేషన్ సోగ్గాడే చిన్ని నాయనా. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

చివరి షెడ్యూల్ లో కబాలి..

సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వైపు కబాలి,మరో వైపు రోబో 2.0 సినిమాల్లో నటిస్తూ..ఫుల్ బిజీగా ఉన్నారు.

కాకతీయుల కాలంలో బాలయ్య...

నందమూరి నట సింహం బాలయ్య నటించనున్న100వ చిత్రాన్ని సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.