విలన్ పాత్రలో తమిళ హీరో

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

క‌న్న‌డం, తెలుగులో విడుద‌ల‌వుతున్న చిత్రం 'రాజార‌థం'. ఈ చిత్రంతో హీరో, హీరోయిన్లుగా నిరూప్‌ భండారి, అవంతిక షెట్టి తెలుగు తెరకు పరిచయం అవనున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో తమిళ స్టార్‌ హీరో ఆర్య, పి.రవిశంకర్‌ కనిపిస్తారు. ఇప్పుడు దర్శకుడు అనూప్‌ భండారి ఈ చిత్రానికి కథ, పాటలు, సంగీతం అందించటం తో పాటు కొన్ని పాటలు కూడా పాడటం విశేషం.

నిరూప్‌ భండారి హీరోగా అనూప్‌ భండారి దర్శకత్వం వహించిన 'రంగి తరంగ' చిత్రాన్ని యు.ఎస్‌, యూరప్‌ దేశాలలో పంపిణీ చేసిన 'జాలీ హిట్స్‌' సంస్థ తమ తొలి ప్రయత్నంగా 'రాజారథం' చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది.ఈ చిత్రంలో త‌మిళ హీరో ఆర్య విల‌న్‌గా న‌టిస్తున్నాడు. గ‌తంలో తెలుగు వరుడు చిత్రంలో ఆర్య విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నాడు.

More News

కాలాకి తెలుగులో ఆదరణ కరువైందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

'సాక్ష్యం' కు క్రేజీ ఆఫర్

‘అల్లుడు శీను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్.

అల్లు అర్జున్ ట్రెండింగ్...

అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళం,మలయాళ రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

సీఎం పాత్రలో మమ్ముట్టి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్రను సినిమా రూపంలో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే.

మార్చి 6న 'ది విజన్ ఆఫ్ భరత్'

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో